తిరుమల: తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్)కు చెందిన శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి పూణెకు చెందిన సాగర్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ శుక్రవారం రూ.1, 00,11,000 విరాళంగా �
తిరుపతి: తిరుమలలోని కాకులకొండ ప్రాంతంలోని ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) ప్లాంట్లో చెత్త నుంచి తయారు చేసిన ఎరువులను జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-�
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ట్రస్టుకు రూ.2 లక్షలు విరాళంగా అందింది. ఓ అజ్ఞాత భక్తుడు ఈ మొత్తాన్ని విరాళంగా అందజేశారు. ఈ విరాళం డిడిని తిరుపతికి చెందిన వై.రాఘవేంద్ర తిరుపతిలోని ఎస్వీబ�
తిరుమల : బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల దేవాలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వెంట బీజేపీ కార్యకర్తలు, యువమోర్చ నాయకులు ఉన్నారు. ఈ
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ట్రస్ట్ కు ఓ దాత భారీగా విరాళం అందించారు. టీటీడీ కి చెందిన నాలుగు ట్రస్టులకు గురువారం రూ. కోటి విరాళంగా ఇచ్చారు. చైతన్య విద్యా సంస్థల ఛైర్మన్ ఝాన్సీరాణి టీటీడీకి భారీగ
తిరుమల : నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ప్రభుత్వ విప్ భాస్కర్రెడ
తిరుమల : తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తున్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు 31. 967 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.43 కోట్లు వచ్చిందని టీటీడీ అధ�
తిరుమల : తిరుమలతిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి నెలలో పది విశేష ఉత్సవాలు ఉన్నాయి. శ్రీవారి ఆలయంలో జరిగే ఈ విశేష ఉత్సవాలు ఏమేం ఉన్నాయంటే.. జనవరి 2న అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 13న వైక�
తిరుమల: తిరుమలలో పర్యావరణపరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు టీటీడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో భాగంగా సంపూర్ణంగా ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించింది. అందుకోసం తిరుమలలోని దుకాణాల ని�
Vaikunta dwara darshanam ten days in tirumala | తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారం భక్తులకు
తిరుమల:తిరుమలలో జరుగుతున్న భగవద్గీత ప్రవచనం 2022, జనవరి 13వ తేదీన ముగియనుంది. అదేరోజున సంపూర్ణ భగవద్గీత అఖండ పారాయణం నిర్వహించనున్నారు. భగవద్గీత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు 2020 సెప్
Sarva Darshan tokens | జనవరి నెలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 27న ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. వైకుంఠ