తిరుమల : శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సేే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భార్య షిరాంతి రాజపక్సేతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం ఆలయానికి �
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి జనవరి కోటా ప్రత్యేక దర్శన టికెట్లు నేడు విడుదల కానున్నాయి. శుక్రవాంర ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది
తిరుమల : శ్రీలంక ప్రధాని రాజపక్సే తన రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని శ్రీకృష్ణ విశ్రాంతిగృహం వద్ద ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, టీటీడీ
తిరుమల : తిరుమలలోని ఏడుకొండల స్వామి వారి సన్నిధిలో ఆక్టోపస్ పోలీసులు దాదాపు నాలుగు గంటల పాటు హల్చల్ చేశారు. దీంతో భక్తులు కొంతసేపు ఆందోళనలకు గురయ్యారు. అసలు ఏమైందో తెలియక అయోమయానికి గురయ్యారు. తీరా ఆర�
తిరుపతి : పుష్ప చిత్రబృందం బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో దర్శకుడు సుకుమార్, నిర్మాత నవీన్, నటుడు సునీల్ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశార�
తిరుమల: ధనుర్మాసం సందర్భంగా తిరుమలలోని శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి మఠంలో తిరుప్పావై పారాయణం శుక్రవారం నుంచి ప్రారంభమైంది . ఈ కార్యక్రమం జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 8.30 నుంచి 9.30 గంటల
cheetah movement on tirumala | తిరుమలలో చిరుత కలకలం సృష్టించింది. రెండో ఘాట్రోడ్డులో విధులకు వెళ్తున్న ఆనంద్, రామకృష్ణ అనే ఎఫ్ఎంఎస్ సిబ్బందిపై వినాయక స్వామి ఆలయం దాటిన తర్వాత ఒక్కసారిగా చిరుత దాడి చేయగా..
తిరుపతి : శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 132వ జయంతిని డిసెంబరు 17వ తేదీన తిరుమలలో నిర్వహించనున్నారు. ఈయన తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఎంతో కృషి �
తిరుమల:రేపు తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించనున్నారు. తిరుమలలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాలలో చక్రతీర్థ ముక్కోటి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. అందుకోసం టీటీడీ అధికారులు ఈ ఉత్సవాలకు సంబంధిం�