CJ Ujjal Bhuyan | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, న్యాయమూర్తులు జస్టిస్ సుధీర్కుమార్, పీ.శ్రీసుధ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడి నిజామాబాద్ నుంచి తిరుమలకు బస్సు ప్రారంభం ఖలీల్వాడి, జూలై 8 : ఆర్టీసీలో కారుణ్య నియామకాల ద్వారా విడతల వారీగా 1,200 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆర్టీసీ చైర్మన్,
TSRTC | ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త అందిచింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం నిజామాబాద్ నుంచి తిరుపతికి ఏసీ బస్సులను ప్రారంభిస్తున్నది. నేడు నిజామాబాద్లో
తిరుమల కొండపై వేంచేసిన శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలోని అన్ని కంపార్ట్మెం�
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండాయి. ఆదివారం శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయు డు, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్�