తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముహుర్తం ఖరారైంది. కొవిడ్ కారణంగా రెండేండ్లుగా ఏకాంతంగా జరిపిన బ్రహ్మోత్సవాలను ఈసారి భక్తుల మధ్య నిర్వహించేందుకు టీటీడీ ఏర్పా ట్లు చేస్తున్�
తిరుమల : ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని భూ వరాహస్వామివారి ఆలయంలో మంగళవారం వరాహ జయంతి జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేయనున్నారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్�