Tirumala | తిరుమల శ్రీవారి హుండీకి కాసుల వర్షం కురుస్తున్నది. జూలైలో వరుసగా 4 సోమవారాలు శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం రావడం విశేషం. సోమవారం మాత్రమే హుండీ ఆదాయం రూ.5 కోట్ల మార్క్ను దాటడం గమనార్హం. జూలై 10న 64,347 �
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు సుధా నారాయణమూర్తి దంపతులు తిరుమల శ్రీవారికి ఆదివారం భూరి విరాళం సమర్పించారు. శ్రీవారికి అభిషేకాలు నిర్వహించే సమయంలో వినియోగించేందుకు వారు ఈ సందర్భంగా బంగ�
తిరుమల ఘాట్ రోడ్డులో బుధవారం ప్రమాదానికి గురైన ఎలక్ట్రిక్ బస్సులో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని ఒలెక్ట్రా సంస్థ ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. బుధవారం జరిగిన బస్సు ప్రమాద ప్రాం తాన్ని �
జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ను గురువారం టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) విడుదల చేసింది. ప్రతినెలా 18 నుంచి 20 వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీడిప్ కోసం �
తిరుమలలోని నూతన పరకామణి మండపంలో ఆదివారం నోట్ల లెకింపు సమయంలో కొన్ని విదేశీ నోట్లను మలమార్గం వద్ద ఉంచుకొని బయటకు వెళ్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని సీసీ కెమెరాల ద్వారా విజిలెన్స్ అధికారులు గుర్తించి, అద
పెద్దపల్లిలో ఆదివారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే వేంకటేశ్వర స్వామి కల్యాణ మనోహత్సవానికి నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని, ప్రతి గడపా కదలాలని ఎమ్మెల్యే దాసరి మనో�
బాన్సువాడలోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో వసతి గృహ నిర్మాణం కోసం రెడ్డి జన సంఘం అధ్యక్షుడు, రాజధాని బ్యాంక్ చైర్మన్ వేమిరెడ్డి నరసింహారెడ్డి 6 లక్ష�
తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు మార్చి ఒకటిన సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆదేశించారు.
దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలకపాత్ర పోషించేలా ఆశీర్వదించాలని వేంకటేశుడిని ప్రార్థించినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారు.