పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం తిరుమలలోని శ్రీవారి ఆలయంతోపాటు టీటీడీ అనుబంధ ఆలయాలను మూసివేస్తారు. తిరిగి మరుసటిరోజైన ఆదివారం ఉదయం ఆలయాల తలుపులు తెరుస్తారు.
గతంలో టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలు, ప్రఖ్యాత గాయని దివంగత లతా మంగేష్కర్ ఆఖరి కోరికను ఆమె కుటుంబ సభ్యులు నెరవేర్చారు. టీటీడీకి ఆమె తరఫున రూ.10 లక్షల చెక్కును మంగళవారం విరాళంగా అందజేశారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. అక్టోబర్ 15 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ నెల 14న అంకురార్పణ జరగనున్నది.
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్ర్తాలను శుక్రవారం టెండర్ కమ్ వేలం వేయనున్నారు. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్ర్తా లు 14 లాట్లు ఉన్నాయి.
డిసెంబర్ 1 నుంచి 22 వరకు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా, శ్రీవాణి ట్రస్ట్ కోటా టికెట్లను టీటీడీ విడుదల ఆదివారం చేసింది.
Tirumala | సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ఈ నెల 12న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించి�
25 ఏండ్లలోపు యువత ‘గోవింద కోటి’ రాస్తే వారి కుటుంబానికి వీఐపీ దర్శనం కల్పించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. ఆయన అధ్యక్షతన మంగళవారం జరిగిన నూతన పాలకమండ�
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) 24 మంది సభ్యులతో నూతన పాలక మండలిని నియమించింది. ఇందులో తెలంగాణకు అవకాశం కల్పించింది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డిని పాలక మండలి సభ్యురాలిగా నియమించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) నూతన పాలకవర్గాన్ని ఏపీ ప్రభుత్వం నియమించింది. మొత్తం 24 మంది సభ్యులతో కొత్త పాలక మండలిని ఏర్పాటుచేసింది. మండలిలో ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందినవారు సభ్య�
Tirumala | శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లగేజీ విధానంలో ఆధునిక మార్పులు తెచ్చింది. లగేజీ కేంద్రాల్లో ఇబ్బందులను అధిగమించేందుకు టీటీడీ సెక్యూరిటీ, దాతల సహకారంతో కొత్త సాఫ్ట్వే
తిరుమలలో అటవీశాఖ అధికారులకు ఓ చిరుత చిక్కింది. ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత ఆరేండ్ల చిన్నారిని బలి తీసుకోగా, అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
టీటీడీ ధర్మకర్తల మండలి చివరి సమావేశం సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి నాలుగేండ్ల పదవీకాలంలో తీసుకున్న చర్యలను వివరించారు.