తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలో జూలైలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. జూలై నెలలో 23.40 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి ప్రేరణతో తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరిన తాళ్లపాక వేంకట శేషాచార్యుల రాతప్రతి ఆధారంగా రూపొందించిన పుస్తకం ఇది. రాగిరేకుల్లో కనిపించని కీర్తనలు కొన్ని, రాగిరేకుల్లో
విశాఖపట్నం : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైజాగ్లోని రుషికొండ బీచ్ సమీపంలో తలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం పూర్తైంది. ఆగస్టు 13వ తేదీన ఆలయాన్ని ప్రారంభించనున్నట్ల