Ttd Staff | తిరుమల : తిరుమలకు వచ్చే భక్తుల నుంచి ఎవరైనా టీటీడీ సిబ్బంది(Ttd Staff )డబ్బులు డిమాండ్ చేస్తే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఈవో ధర్మారెడ్డి సూచించారు.
Face Recognition | శ్రీవారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు సౌకర్యాలు మరింత పారదర్శకంగా, వేగంగా అందించేందుకు తిరుమల(Tirumala) లో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ని అమలు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు
Tirumala | తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు పాదరక్షలు(Footwear) భద్రపరుచుకునేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
Tirumala temple | వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు తెలంగాణ ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున వైకుంఠ ద్వారం గుండా మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్, చామకూర మల్లారెడ్�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్దకు చ�
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల 27న ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు.
Kaisika Dwadasi | కైశిక ద్వాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో శనివారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తిని
తిరుమలలో నిఘా నిద్రపోతున్నది. నిఘా అధికారుల వైఫల్యం బట్టబయలైంది. తిరుమల కొండపైన మద్యం బాటిళ్లు పట్టుబడి కలకలం రేపింది. తిరుమల సప్తగిరి గెస్ట్హౌస్ వద్ద 13 మద్యం సీసాలు బయటపడ్డాయని...
CJI NV Ramana | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి