Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం సాలకట్ల ఆణివార ఆస్థానం వైభవంగా జరిగింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారువాకిలి ఎదుటనున్న ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో మలయప్పస్వామివారిని గరుత్మంతునికి �
Tirumala | తిరుమలలో భక్తుల సంఖ్య పెరగడంతో స్వామివారి హుండీ ఆదాయం పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని �
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలతోపాటు సుప్రభాత సేవలను రద్దు చేసినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో సాధారణ భక్తులకు ప్రాధాన్య�
Tirumala | శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోగా శిలా తోరణం(Silathoranam) వరకు భక్తులు క్యూలో నిలబడి ఉన్నారు.
Tirumala | తిరుమల(Tirumala)లోని కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మాఢ వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
TTD | తిరుమల(Tirumala )లో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల కారణంగా కలియుగ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు.
Tirumala | వేసవి సెలవుల్లో(Summer Holidays) తిరుమల(Tirumala Temple) శ్రీవారి దర్శనార్థం కోసం వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలందించేందుకు సన్నద్ధంకావాలని టీటీడీ(TTD) ఈవో ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
Tirumala | తిరుమల (Tirumala )లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు.