తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంత్రి సీతక్క (Minister Seethakka) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Tirumala | తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 1 నిర్వహించనున్న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో ఆయన శుక్రవారం సాయంత్రం తిరుమలకు వెళ్లి శనివారం స్వామివారిని దర్శించుకోవాలని తొలుత అనుకున్నారు.
తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి ద�
Amit Shah | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తిరుమల వెళ్లారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు.