Amit Shah | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తిరుమల వెళ్లారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు.
TTD | తిరుమల వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు. పలురకాల జంతువులు, చెట్ల ప్రతిరూపాలతో సప్తగిరులను తలపించేలా మం�
CJI | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని (Tirumala temple) భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) దర్శించుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతిఒక్కరు అనుకుంటారు. స్వామివారి దివ్య దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
దేశంలోని పీఠాధి, మఠాధిపతులు, స్వామీజీల సూచనలు, సలహాల ఆధారంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధార్మిక ప్రచారం చేస్తుందని తిరుమల పెద్దజీయర్స్వామి వెల్లడించారు.
Tirumala temple | దీపావళి పండుగ సందర్భంగా కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పండుగ నాడు మొత్తం 74,807 మంది భక్తులు శ్రీ అలిమేలు మంగ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారిని ద
Tirumala Temple | తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను మూసివేశారు. రాత్రి చంద్రగ్రహణం ఏర్పడనున్న విషయం తెలిసిందే. కుమార పౌర్ణమి శనివారం రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.05 గంటలకు మొదలై.. 2.22 గం�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ విజయం సాధించాలని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆకాంక్షించా రు. సోమవారం తిరుమలతిరుపతి వేం కటేశ్వరస్వామిని మంత్రి దర్శించుకున్నా రు. ప్రత్యేక