Jay Shah | కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని బీసీసీఐ సెక్రటరీ (BCCI Secretary) జై షా (Jay Shah) సందర్శించారు. శనివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న జైషాకు తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
#WATCH | Andhra Pradesh: BCCI Secretary Jay Shah visited and offered prayers at the Tirupati Balaji Temple. pic.twitter.com/px6kd69EGP
— ANI (@ANI) May 25, 2024
Also Read..
Preity Zinta | కేన్స్లో సంప్రదాయ చీరకట్టులో మెస్మరైజ్ చేసిన ప్రీతి జింటా.. ట్రెండింగ్లో ఫొటోలు
MS Dhoni | రాంచీలో ఓటుహక్కు వినియోగించుకున్న ధోనీ.. వీడియో
Arvind Kejriwal | నియంతృత్వం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఓటేశా : అరవింద్ కేజ్రీవాల్