Meenakshi Chaudhary | టాలీవుడ్ ప్రముఖ నటి, ‘సంక్రాంతికి వస్తున్నాం..’ మూవీ ఫేమ్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
Akash Ambani | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara) వారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Akash Ambani) పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ దర్శించుకున్నారు.
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు వివరించారు.
Prabhu Deva | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ (Choreographer), దర్శకుడు ప్రభుదేవా (Prabhu Deva) దర్శించుకున్నారు.
Padma Devender Reddy | తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్రెడ్డి దంపతులు ఇవాళ సకుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున తన సతీమణితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నా
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. శ్రీవారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్టు చెప్పారు.
Srinivas Goud | తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తులు, రాజకీయ నేతలందరినీ ఒకేలా చూడాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. దేవుడి ముందు అందరూ సమానమేని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీ స్వీ
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో ధనుర్మాసం కీలకమైంది. ఈ నెల 16 నుంచి ధర్మాసం ప్రారంభం కానున్నది. ఆ రోజు ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు మొదలవనున్నాయి.
: తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలో నిలబడ్డారు. ఆదివారం శ్రీవారి ఉచిత దర్శనానికి 25 గంటల సమయం పట్టింది.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంత్రి సీతక్క (Minister Seethakka) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.