Test Matches: 4 రోజుల టెస్టు మ్యాచ్ను నిర్వహించేందుకు ఐసీసీ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రిపోర్టు ఒకటి రిలీజైంది. కానీ మూడు కీలక దేశాలకు మాత్రం ఆ విధానం నుంచి మినహాయింపు ఇవ్వనున్నార
Los Angels Olympics: 2028లో లాస్ ఏంజిల్స్లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ మ్యాచ్లను నిర్వహించే వేదికను ప్రకటించారు. పొమోనా సిటీలో ఆ పోటీలు జరగనున్నట్లు ఐస
ముంబై ప్రధాన కార్యాలయం వేదికగా మార్చి 1వ తేదీన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్జీఎమ్) జరుగనుంది. ఈ భేటీలో బోర్డు కొత్త సంయుక్త కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. ఇప్పటి వరకు సంయుక్త కార్యదర్శిగా ఉన్న �
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా దేవ్జిత్ సైకియా, కోశాధికారిగా ప్రభ్తేజ్ సింగ్ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో సెక్రటరీ పదవిని జై షా నిర్వహించగా అతడు ఐసీసీ చైర్మన్గా ఎన్�
Two-Tier Test Cricket: టెస్టు ఆడే జట్లను రెండు విభాగాలుగా విభజించి.. టెస్టు క్రికెట్ను నిర్వహించే ఆలోచన జరుగుతున్నది. బీసీసీఐ, సీఏ, ఈసీబీతో పాటు ఐసీసీ కూడా ఈ ప్లాన్ అమలుకు రెఢీగా ఉన్నట్లు తెలుస్తోంది. బెస్ట్
Jay Shah: 2032లో బ్రిస్బేన్లో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. అయితే ఆ క్రీడల్లో క్రికెట్ను జోడించే అంశంపై చర్చ జరిగింది. బ్రిస్బేన్ ఒలింపిక్ కమిటీ సభ్యులతో ఇవాళ ఐసీసీ చైర్మెన్ జే షా మాట్లాడారు.
ICC | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధ్యక్షుడిగా జైషా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నెల ఒకటిన ఆయన ఐసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. తొలిసారిగా ఆయన 16 మంది బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు. అయిత�
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలపై నెలకొన్న సందిగ్ధతను తొలిగించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం సమావేశమవనుంది.
Rahul Gandhi | భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ, త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బాధ్యతలను అదిరోహించబోతున్న జై షాపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
ACC Chief: ఆసియా క్రికెట్ కౌన్సిల్కు జే షా రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానాన్ని పీసీబీ చీఫ్ కైవసం చేసుకోనున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోషిన్ నఖ్వీ.. జే షా స్థానంలో ఏసీసీ కొత్త బాసుగా నియమితుడయ్య
Jay Shah: టెస్టు క్రికెట్కు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఐసీసీ కొత్త చైర్మెన్ జే షా తెలిపారు. క్రికెట్ పురోగతికి అడ్డుగా నిలిచిన అన్ని అవరోధాలను తొలగించనున్నట్లు ఆయన చెప్పారు. డిసెంబర్ ఒకటో తే
ఈ ఏడాది అక్టోబర్లో బంగ్లాదేశ్ వేదికగా జరగాల్సి ఉన్న మహిళల టీ20 ప్రపంచకప్ను భారత్కు తరలించాలన్న విజ్ఞప్తిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తిరస్కరించిందట.
Jay Shah | మాజీ క్రికెటర్ల కోసం ఇప్పటికే పలు దేశాలలో లెజెండ్స్ లీగ్లు జరుగుతున్నాయి. ఆ క్రమంలో ఇటీవలే ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్షిప్ కూడా నిర్వహించగా ఆ ట్రోఫీని భారత జట్టు సొంతం చేసుకున్న విషయం వ�