BCCI | టీ20 వరల్డ్కప్ విజేతగా నిలిచిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. 13 ఏండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించడంతో ఆటగాళ్లతోపాటు సహాయక సిబ్బందికి రూ.125 కోట్ల �
Jay Shah | టీ20 ప్రపంచకప్తో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగింది. ఐసీసీ ట్రోఫీని నెగ్గి భారత ఆటగాళ్లు కోచ్కు ఘన వీడ్కోలు పలికారు. ఇక ప్రస్తుతం కాబోయే కోచ్ ఎవరనే చర్చ మరోసారి మొదలైంది.
Jay Shah: వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు సీనియర్ ఆటగాళ్లు భారత జట్టుకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ కార్యదర్శి జే షా పేర్కొన్నారు. టీ20లక�
టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్ను బీసీసీఐ సంప్రదించిందని వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని బోర్డు కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు.
Jay Shah: టీమిండియాకు కోచింగ్ బాధ్యతలు చేపట్టాలని తమను బీసీసీఐ అధికారి ఒకరు కోరినట్లు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ ఇటీవల పేర్కొన్నారు. అయితే ఆ ఆసీస్ క్రికెటర్లు చేసిన వాదనలను బీసీసీఐ కార్య
BCCI: టీమిండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని బీసీసీఐ సోమవారం ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం ప్రధాన కోచ్ బాధ్యతలను రాహుల్ ద్రావిడ్ నిర్వర్తిస్తున్�
ఐపీఎల్లో గతేడాది ప్రవేశపెట్టిన ‘ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన సర్వత్రా చర్చనీయాంశమవుతున్న వేళ దీనిపై బీసీసీఐ కార్యదర్శి జై షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ రూల్ శాశ్వతం కాదని, టెస్టింగ్ కోసమే దానిని తీస�
Virat Kohli | జూన్లో అమెరికా/వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పక్కనబెట్టాలని భావిస్తున్నట్టు వస్తున్న వార్తలపై భారత మాజీ క్రికెటర్, 1983లో వరల్�
BCCI | ఇటీవల కాలంలో క్రీడారంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న సౌదీ ప్రభుత్వం.. ఐపీఎల్లోనూ ఇన్వెస్ట్ చేయాలని కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత క్రికెట్కు బంగారు బాతుగుడ్డులా దొరికిన ఐ�
IPL 2024 | వన్డే వరల్డ్ కప్ తర్వాత కాలి గాయంతో జాతీయ జట్టుకు దూరమైన మహ్మద్ షమీ.. ఇప్పటికే ఐపీఎల్ మిస్ కాగా తాజాగా అతడు జూన్లో జరుగబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్ కూడా మిస్ కానున్నట్టు జై షా అన్నాడు. అయితే టీమిండ
టెస్టు క్రికెట్కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో బీసీసీఐ కొత్త స్కీమ్ను ప్రవేశపెట్టింది. ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్'ను బోర్డు శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ఒక సీజన్లో 75 శాతం కం
ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) చైర్మన్గా ముచ్చటగా మూడోసారి జై షా ఎన్నికయ్యాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వా..షా పేరును ప్రతిపాదించగా, మిగతా సభ్యులందరూ బలపర్చారు.