BCCI | ఇటీవల కాలంలో క్రీడారంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న సౌదీ ప్రభుత్వం.. ఐపీఎల్లోనూ ఇన్వెస్ట్ చేయాలని కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత క్రికెట్కు బంగారు బాతుగుడ్డులా దొరికిన ఐ�
IPL 2024 | వన్డే వరల్డ్ కప్ తర్వాత కాలి గాయంతో జాతీయ జట్టుకు దూరమైన మహ్మద్ షమీ.. ఇప్పటికే ఐపీఎల్ మిస్ కాగా తాజాగా అతడు జూన్లో జరుగబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్ కూడా మిస్ కానున్నట్టు జై షా అన్నాడు. అయితే టీమిండ
టెస్టు క్రికెట్కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో బీసీసీఐ కొత్త స్కీమ్ను ప్రవేశపెట్టింది. ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్'ను బోర్డు శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ఒక సీజన్లో 75 శాతం కం
ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) చైర్మన్గా ముచ్చటగా మూడోసారి జై షా ఎన్నికయ్యాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వా..షా పేరును ప్రతిపాదించగా, మిగతా సభ్యులందరూ బలపర్చారు.
Jay Shah: బీసీసీఐ సెక్రటరీ జై షా మరోసారి ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఏసీసీ చైర్మన్గా ఎన్నికవడం జై షాకు ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.
Jay Shah: బీసీసీఐ సెక్రటరీగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా మరో కీలక పదవిని దక్కించుకోబోతున్నాడా..? జై షా త్వరలోనే ఐసీసీ చైర్మన్గా ఎన్నిక కాబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
IPL 2024: దేశంలో ఇప్పటికే సాధారణ ఎన్నికల ఫీవర్ మొదలుకాగా ఫిబ్రవరి లేదా మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సుమారు రెండునెలల పాటు సాగే ఈ ప్రక్రియలో ఐపీఎల్కు భద్రత కల్పించడం భద్రతాదళాలకు
Day-Night Test | డే నైట్ టెస్టులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో సీజన్లో భారత దేశవాళీ సీజన్ పురుషుల, మహిళల క్రికెట్ జట్లకు పింక్ బాల్ టెస్ట్ మ్యాచులను షెడ్యూల్ చేయలేదు.
Rahul Dravid: టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్ను ఆ పదవిలో కొనసాగిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే.
Rohit Sharma: గతేడాది ముగిసిన పొట్టి ప్రపంచకప్ సెమీస్ తర్వాత రోహిత్, కోహ్లీలను పక్కనబెట్టిన బీసీసీఐ.. మరోసారి వాళ్లను ఆడిస్తుందా..? లేక యువ భారత్తోనే ముందుకు సాగుతుందా..? అన్నది భారత క్రికెట్లో చర్చనీయాంశమైం�
Jay Shah: ఈశాన్య రాష్ట్రాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి గుడ్ న్యూస్ చెప్పింది. అథ్లెటిక్స్, ఫుట్బాల్ వంటి క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఈశాన్య రాష్ట్రాలలో ఇకనుంచి క్రికెట్ కూడా భాగం కానుంది.
Sri Lanka Cricket: శ్రీలంక మాజీ సారథి, దిగ్గజం అర్జున రణతుంగ.. బీసీసీఐ సెక్రటరీ జై షాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. లంక క్రికెట్ బోర్డును నాశనం చేస్తున్నది జై షా అంటూ ఆరోపించాడు.
ODI World Cup | బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. సున్నితమైన పర్యావరణ సమస్యలపై స్పందించింది. ఇక నుంచి ఢిల్లీ, ముంబై నగరాల్లో వరల్డ్కప్ మ్యాచ్లు ముగిసిన తర్వాత బాణాసంచా పేల్చకూడదని నిర్ణ
India vs Pakistan: ఇండో, పాకిస్థాన్ మ్యాచ్ కోసం అంతా రెఢీ అవుతోంది. అక్టోబర్ 15వ తేదీన జరగనున్న ఆ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, హీరో రజినీకాంత్లకు .. బీసీస�
Golden Ticket | భారత్ వేదికగా ఈ ఏడాది ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరుగనున్నది. ప్రపంచ కప్ను ప్రత్యేకంగా మార్చేందుకు బీసీసీఐ ప్రత్యేక చొరవ చూపుతున్నది. ఇందులో భాగంగా దేశంలోని ప్రముఖులను ప్రపంచకప్ చూసేందుకు ఆహ్వా�