Jay Shah:అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మెన్గా న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ బార్ల్కే రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల పాటు ఆయన కాలపరిమితి ఉంటుంది. ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స
Women Cricketers pay policy:మెన్స్ క్రికెటర్లకు సమానంగా ఇక నుంచి మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును చెల్లించనున్నారు. బీసీసీఐ కార్యదర్శి జే షా దీనిపై ఇవాళ ప్రకటన చేశారు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించ�
బీసీసీఐ కార్యదర్శిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన జై షా మాటలు మంటలు రేపుతున్నాయి. ఆసియాకప్లో పాల్గొనేందుకు భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించదని, తటస్థ వేదికలపైనే మ్యాచ్లు ఆడుతుందని షా చేసిన ప్రకటన వి
Asia Cup-2023 | ఆసియా కప్ నిర్వహణపై బీసీసీఐ సెక్రెటరీ జైషా చేసిన ప్రకటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉలిక్కిపడింది. ఆసియా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి, నిర్ణయం తీసుకోవాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ను కోరి
Asia Cup 2023 | వచ్చే ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్లో జరుగనున్నది. అయితే, భారత్ మాత్రం పాక్కు వెళ్లదని ఆసియా క్రికెట్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషా మంగళవారం తెలిపారు. 2023 ఆసియా కప్ తటస్థ వేదికల్లో జరుగుతుందన�
ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రీలంకలో క్రికెట్ గురించి చర్చించేందుకు ఆ దేశ మాజీ దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య నడుం బిగించాడు. ఈ క్రమంలో బీసీసీఐతోపాటు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ సెక్
న్యూఢిల్లీ: బీసీసీఐ రాజ్యాంగంలో సవరణ చేపట్టాలని సుప్రీంలో వేసిన పిటిసన్ను జూలై 21వ తేదీకి వాయిదా వేశారు. జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం ఈ కేసును రేపటికి వాయిదా వేసింది. బీసీసీఐ అధ్యక్�
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్. అందుకే దీని మీడియా హక్కుల కోసం బడా కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ మీడియా హక్కులు (IPL Media Rights) ఏకంగా రూ.48,390 కోట్లు పలికాయి. దీంతో ప్�
ముంబై: ఐపీఎల్ 2022 ప్రస్తుతం కొద్ది మంది ప్రేక్షకుల మధ్య నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ముంబై, పుణె స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ముగింపు వేడుకలను నిర్వ
దుబాయ్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మెన్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా మధ్య ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొన్నది. ఆ ఇద్దరూ ఐసీసీ చైర్మెన్ పదవి కోసం పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఐ�