Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ ఏడు కొండల స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నేరుగా దర్శనానికి అనుమతినిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు
Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవు దినాల కారణంగా కలియుగ శ్రీ వేంకటేశ్వరస్వామి(Sri Venkateshwar)ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు(Devotees) పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.
Tirumala | తిరుమల(Tirumala) కొండపై భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో 26 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయాయి.
Tirumala | ఉగాది పండుగ సందర్భంగా తిరుమల(Tirumala )శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
తిరుమల శ్రీవారిని ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర దర్శించుకున్నారు. శుక్రవారం ‘కబా’్జ చిత్రం విడుదల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఉపేంద్ర మాట్లాడుతూ..ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవ�
Srirama navami | తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30, 31వ తేదీల్లో శ్రీరామనవమి శ్రీరామ పట్టాభిషేకం వేడుకలను నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొండపై మూడు కంపార్ట్మెంట్ల(compartments, )లో వేచియున్నారు.