తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ, టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ వైఖానస మహర్షి శిష్యుల్లో ఒకరైన కశ్యప మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా జరిపార�
శ్రీవారి భక్తులకు దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 7 నుంచి 10వ తేదీ వరకు నిలుపుదల చేసిన రూ.300/- దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 2న ఉదయం 9 గంటలకు...
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 8 నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయి. ఆగస్టు 7న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు...
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంతో తిరుమల శ్రీవారి ఆలయంలో సంప్రదాయ బడ్జెట్ లెక్కలు ప్రారంభమయ్యాయి.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమంజనం తర్వాత స్వామివారి మూలవిరాట్లుకు ఆగమోక్తంగా...
Rashikhanna | సినీ నటి రాశీ ఖన్నా తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె వీఐపీ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి
టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన పలువురు భక్తులు రూ.10 కోట్ల భారీ విరాళాన్ని అం దజేశారు. సోమవారం ఒక్కరోజే ఈ భారీ విరా ళం అందడం టీటీడీ చరిత�
తిరుమల : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం సాయంత్రం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. గవర్నర్కు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. తొలుత ధ్వజ
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో వైకుంఠం-2 క్యూకాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయింది. ఈ క్రమంలో రేపటి నుంచి టోకెన్లు లే�
తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేతతో భక్తులు ఆందోళనకు దిగారు. ఆదివారం శ్రీవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 12వ తేదీ వరకు ఇవ్వాల్సిన సర్వదర్శనం టోకెన్ల జారీ శనివారం పూర్తిచేశారు
తిరుమల : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త అనిల్తో కుటుంబ సభ్యులు శ్రీవారి నిజపాద దర్శనం సేవలో పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం స్వామివారికి జరిగిన నిజపాదసేవలో స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించ
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఇస్రో సైంటిస్టుల బృందం దర్శించుకున్నది. ప్రతీ రాకెట్ ప్రయోగం చేపట్టడానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకుని రాకెట్ నమూనాను...
అమరావతి: ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు టిటిడి ఛైర్మెన్ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ�