Sajjala Ramakrishna Reddy | ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఆయన ప్రచారం చ�
Bhumana Karunakar Reddy | టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే దర్శనానికి అనుమతి లేదని చెప్పే హక్కు లేదని భూమన చేసిన వ్యాఖ
Bhumana Karunakar Reddy | జగన్ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. డిక్లరేషన్ అడిగితే ఈ ప్రభుత్వ పతనం ఖాయమనిహెచ్చరించారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే దర్శనానికి అనుమతి �
Tirumala | తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారమే లేపింది. మహా ప్రసాదం తయారీలో వాడే నెయ్యి మాత్రమే కాదు.. జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ వంటివన్నీ నాసిరకమే వాడారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్�
Nara Lokesh | ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెడ్బుక్ అమలు ప్రారంభమైందని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. చట్టాన్ని అ
AP News | శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో తిరుమలకు కాలినడకన వస్తానని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించడం పట్ల ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తీవ్రంగా స్పందించారు. పాప పరిహారం కోసం జగన్మోహన్ రెడ్�
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న వార్తలు దుమారం రేపుతున్న వేళ ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ లేదని.. అది పోష�
Yadadri Laddu | తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న నేపథ్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. స్వామివారి ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్�
తిరుమల లడ్డూ కల్తీ వివాదాన్ని తేల్చేందుకు సిట్ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సిట్ చీఫ్గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ (Tirumala Laddu Issue) వ్యవహారంపై స్వామీజీలు నిరసన బాటపట్టారు. ఏపీ, తెలంగాణ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట స్వామీజీలు ఆందోళనకు దిగారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. దేవుడికి ఇచ్చే నైవేద్యంపై ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్స్ చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి స
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలు వద్దని టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం చేశామని పేర్కొన్నారు.
Tirumala Laddu | దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్ వ్యక్తిత్వాన్ని, వైసీపీని సమూలంగా నాశనం చేసేందుకు ఏప�