Tirumala | వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపుతోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ప�
Tirumala | తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి ప్రసాదాల్లో కల్తీ జరగడం విచారమని అన్నారు.
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు నూనెలు వినియోగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ హయాంలో ఉన్న టీటీడీ బోర్డు దీనికి సమాధానం చెప్పాలని అన్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇప్పుడు దుమారం రేపుతున్నది. వైసీపీ హయాంలో లడ్డూ తయారీ కోసం జంతు కొవ్వు వినియోగించారని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి.
Tirumala Laddu | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి. క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమల అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది లడ్డూ ప్రసాదమే. అయితే, ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ �
TTD | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. తిరుమల లడ్డూ ప్రతి రోజు హైదరాబాద్లో లభ్యం కానుందని తెలిపింది.
TTD | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. భక్తులకు కేవలం రెండు లడ్డూలు మాత్రమే ఇస్తారని.. అదనంగా కావాలంటే ఆధార్ తప్పనిసరి అని వస్తున్న వార్తలను ఖండించింది. అదంతా అవా�