రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన రెండు పులుల మృతి ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పశు కళేబరంపై విషంచల్లిన అనంతరం నిందితులు (అనుమానితులు) పులి రాకకోసం అక్కడే ఎదురుచూసినట్టు తెలుస్తున్నది. ఈ క�
రాష్ట్రంలోని రెండు పులుల వరుస మృత్యువాత ఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. అరుదైన వన్యప్రాణులను సంరక్షించాల్సిన రాష్ట్ర అటవీశాఖ వైఖరిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆధిపత్య పోరు వల్ల పులులు మృత్�
ప్రాదేశిక ప్రాంతాలపై ఆధిపత్యం కోసం మనుషులే కాదు..జంతువులు కూడా కొట్లాటకు దిగుతాయి. తమ ప్రాంతంలోకి కొత్త జంతువుల రాకను తీవ్రంగా ప్రతిఘటిస్తాయి. ఇందుకు కుమ్రంభీం ఆసిపాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ కారిడ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ డివిజన్లోని పెంచికల్పేట్ రేంజ్ ఉత్తర భారతదేశంలోనే పేరుపొందిన ప్రాంతం. ఈ ఏరియా విభిన్న మొక్కల పెంపకానికి, వన్యప్రాణుల సంతతికి పెట్టింది పేరు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులు పులుల ఆవాసానికి కేరాఫ్గా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతం తడోబా, ఇంద్రావతి అభయారణ్యాలకు కారిడార్గా ఉండడంతో స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి.
సఫారీ సమయంలో పులులు, ఇతర వన్యప్రాణులు అకస్మాత్తుగా ఎదురైనప్పుడు పర్యాటకులు చాకచక్యంగా వ్యవహరించాలని అటవీ అధికారులు సూచించారు. ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. జంత�
అడవిలో పులుల సగటు జీవిత కాలం సాధారణంగా 10 నుంచి 12 ఏండ్లలోపు ఉంటుందని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ తెలిపింది. వృద్ధాప్యం, వ్యాధులు, అంతర్గత పోరాటాలు, విద్యుదాఘాతం, రోడ్లు, రైలు ప్రమాదాల కారణంగా ఎక్కువగ�
ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ చర్యలతో రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియాల్ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలో శనివారం ప్రపంచ పులుల దినోవ్స�
CFO Dobrial | రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ చర్యలతో రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియల్ (Chief Forest Officer Dobrial) అన్నారు.
రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. శనివారం ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం సందేశం విడుదల చేశారు.
World Tiger Day | జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భ�