జిల్లాలో వేసవి కాలంలో వేలాది మందికి ఉపాధి కల్పించే తునికాకు సేకరణపై ఈ ఏడాది సందిగ్ధం నెలకొంది. జిల్లాలో పులుల సంచారం, ఇటీవల కాగజ్నగర్ అడవుల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో టైగర్ జోన్ పరిధిలో తునికాకు సేకరణ
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో వరుసగా పులులు మృతి చెందడం అధికారులను కలవరపెడుతున్నది. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా 200కుపైగా పులులు మృతి చెందినట్టు తాజా గణాంకాలు స్పష�
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం పచ్చదనాన్ని పెంపొందించడంతోపాటు అడవుల రక్షణకు చర్యలు తీసుకున్నది. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం విపరీతంగా పెరిగ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు, ఇతర వన్యప్రాణుల మరణాలు పెరుగుతుండటంతో ఆందోళన చెందిన తెలంగాణ అటవీశాఖ.. ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లలో దాదాపు 1400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పరిరక్షణ రిజర్వ్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో నిశ బ్ద బతుకుపోరాటం సాగుతున్నది. పుట్టింది మొద లు గిట్టే వరకూ అడవి తల్లినే నమ్ముకుని హాయిగా బతుకుతున్న ఆదివాసులు ఇప్పు డు బెంబేలెత్తిపోతున్నారు.
జిల్లాలో పదేళ్లుగా పులుల సంచారం పెరిగింది. తడోబా, తిప్పేశ్వరం నుంచి పులుల రాకపోకలు కొనసాగుతున్నాయి. జిల్లాలో 2015లో మొదటిసారిగా కదంబా అడవుల్లో పులిని గుర్తించారు.
Tigers | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ సెర్చ్ ఆపరేషన్ విజయవంతమైంది. విషం తిన్నదని అనుమానిస్తున్న మూడో పులి (ఎస్6) ఆచూకీ దొరికింది. దరిగాం అడవుల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఎస్6 పులి కనిపించిం�