ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నాలుగు పెద్ద పులులు కనిపించాయి. రిజర్వాయర్ నిర్మాణ పనులకు మట్టి తెస్తున్న ఓ టిప్పర్ డ్రైవర్కు ఇవి త
Adilabad | ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నాలుగు పెద్ద పులులు కనిపించాయి. రిజర్వాయర్ నిర్మాణ పనులకు మట్టి తెస్తున్న ఓ టిప్పర్ డ్రైవర్
మనుషుల కదలికలు వన్యప్రాణులను ఆందోళనకు గురిచేస్తున్నాయా? వాటి మానసిక పరిస్థితిలో మార్పులు వస్తున్నాయా? స్వేచ్ఛగా విహరించే అవకాశం ఉన్న అభయారణ్యాల్లో పులుల సంఖ్య ఎందుకు వేగంగా
జిల్లా అడవులు పులుల ఆవాసానికి అనువైన ప్రాంతంగా మారింది. పక్కనున్న ఆసిఫాబాద్ జిల్లా ఫారెస్ట్ నుంచి బెల్లంపల్లి, చెన్నూర్ అడవుల్లోకి రాకపోకలు సాగిస్తుండడంతో అటవీశాఖ ప్రత్యేక నిఘా పెట్టింది.
Viral Video | పెద్ద పులులను చూస్తేనే శరీరమంతా వణికిపోతోంది. అలాంటి ఓ రెండు పులులు రోడ్డు దాటుతుండగా.. వాహనాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తాంసి (కే), గొల్లగఢ్, పిప్పల్కోటి రిజర్వాయర్ ప్రాంతాల్లో నెల రోజులుగా పెద్ద పులి సహా మూడు పిల్లలు సంచరిస్తున్నాయి.
దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి తీసుకొచ్చామంటూ గొప్పలు చెప్పుకొన్న మోదీ సర్కారు, పులుల రక్షణను మాత్రం గాలికొదిలేసింది. నమీబియా నుంచి ఎనిమిది చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్�
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి సరిహద్దు తాంసి(కె), గొల్లగఢ్ వైపు వెళ్లే రోడ్డుపై శనివారం అర్ధరాత్రి నాలుగు పెద్ద పులులు కనిపించాయి. పిప్పల్కోటి రిజర్వాయర్ కట్ట నిర్మాణ పనులకు ఆదిలాబా�
Tigers | ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతున్నది. గూడ గ్రామ శివారులో ఇవాళ ఉదయం రెండు పులులు సంచరించాయి. ఈ విషయంపై అటవీ అధికారులకు స్థానికులు సమాచారం
126 tigers have died in India in 2021 | భారత్లో ఈ ఏడాది కనీసం 126 పులులు మృత్యువాతపడ్డాయి. వీటిలో అత్యధికంగా మధ్యప్రదేశ్లో 44 మృతి చెందాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) గురువారం వివరాలు వెల్లడించింది. మధ్యప్రదేశ్లో ఇ�
ఎదులాపురం : పెద్ద పులుల అవాసాలను అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీసీఎఫ్ రామలింగం అన్నారు. అజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అటవీ శాఖ ద్వారా నిర్వహిస్తున్న ఇండియా ఫర్ టైగర్స్ ఎ ర్యాలీ �
ప్రత్యేక పద్ధతుల్లో లెక్కల సేకరణకు కసరత్తు దేశవ్యాప్తంగా ఒకే వారంలో లెక్కింపు హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తేతెలంగాణ): అడవికి రారాజు సింహం అంటారు కానీ.. నిజానికి అసలైన రాజు పెద్దపులి. అడవిలో పెద్దపులి ఠ�
ఇండియా ఫర్ టైగర్స్- ఏ ర్యాలీ ఆన్ వీల్స్ను ప్రారంభించిన అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): పులుల సంరక్షణ, సంతతి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచే