సినిమా అంటే తెలుగు వారికి ఒక భావోద్వేగం. ఆ ఎమోషన్ను ‘సొమ్ము’ చేసుకునే క్రమంలో టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సినిమా ఇప్పుడు కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక ఖరీదైన వ్యసనంగా మారిపోయింది.
సినీరంగంపైనా, కొందరు ముఖ్య నటులపై కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యనేత వేధింపులు కొనసాగుతున్నట్టు కనిపిస్తున్నది. తాజా పరిణామాలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయని సినీపరిశ్రమలోని కొందరు అభిప్రాయం వ్యక్తంచ�
‘అఖండ-2’ టికెట్ ధరల పెంపు వివాదంలో చిత్ర నిర్మాతకు ఊరట లభించింది. పెంపు మెమోను సస్పెండ్ చేస్తూ గురువారం హైకోర్టు సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 15వరకు నిలిపివేసింది.
‘అఖండ-2’ సినిమా టికెట్ ధరల పెంపు తనకు తెలియకుండా జరిగిందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. గత 4 రోజులుగా గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో బిజీగా ఉండటంతో ఈసారి తన శాఖకు చెందిన �
ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ.. సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంపై ప్రస్�
సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీ ‘స్పెషల్' మోత మోగిస్తున్నది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులకు లేకుండా స్పెషల్ బస్సులను అందుబాటులోకి తెచ్చామని చెబుతూనే అదనపు చార్జీలతో బాదుతున్నది. కరీంన
శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్లపై విషయంలో సీరియస్గా ఉంటామన్నారు. టికెట్ల పెంప�
Allu Shirish | గౌరవం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ (Allu Shirish) ఆ తరువాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడి, ఊర్వశివో రాక్షసివో చిత్
Mem Famous | సుమంత్ ప్రభాస్, సార్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా మేమ్ Famous (Mem Famous). ఈ చిత్రానికి సుమంత్ ప్రభాస్ స్వీయదర్శకత్వం వహిస్తున్నాడు. మే 26న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.