జేమ్స్ కామెరాన్ (James Cameron) దర్శకత్వంలో తెరకెక్కిన సిల్వర్ స్క్రీన్ అద్బుత దృశ్యకావ్యం అవతార్ 2 (Avatar: The Way Of Water). భారత్లో మంచి బిజినెస్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్లతో స్క్రీనింగ్ అవుతోంద
కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను సైతం ప్రైవేటు బాట పట్టిస్తుండగా, కొన్నేండ్లుగా నష్టాలతో ఈడ్చుకొస్తున్న టీఎస్ఆర్టీసీని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకు�
గురువారం హైదరాబాద్లో సమావేశమైన తెలుగు నిర్మాతలు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. థియేటర్లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో సినిమాల్ని స్ట్రీమింగ్ చేసే విషయంలో ఏకాభిప్రాయానికొచ్చామన�
ప్రేక్షకులపై ఆర్థిక భారాన్ని తగ్గించి వారిని థియేటర్లకు రప్పించే ఉద్దేశ్యంతో నిర్మాతలు టికెట్ రేట్లు తగ్గించేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా ‘మేజర్’ చిత్రానికి అందరికి అందుబాటులో ఉండేలా టికెట్