తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించి చరిత్ర సృష్టించాలని ఆకాంక్షిస్తూ తిరుమల శ్రీవారికి ఏపీ బీఆర్ఎస్ నేత ఆరాట్ కృష్ణప�
ఏపీకి నూతన నాయకత్వం అత్యవసరమని బీఆర్ఎస్ ఏపీ చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. టీడీపీ, వైసీపీ నాయకత్వంతో విసిగి వేసారిన ఆంధ్ర ప్రజానీకానికి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా మారిందని తెలిపారు.
కాపు అనుబంధ కులాల సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్దపీట వేస్తున్నదని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేరొన్నారు. హైదరాబాద్లో సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు కమ్యూనిటీ భవన్ కోసం సీఎం కేసీఆ�
ఏపీ ప్రజల మధ్య కుల విద్వేషాలు రెచ్చగొడుతూ వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి పొందుతున్నారని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ఆలమూరి రఫీ ఆధ్వర్యంలో కడప, బద్వే ల్, జమ్మలమ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం పేరుతో వైసీపీ సరారు సంక్షోభ పాలన కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. గురజాల, విజయవాడ నియోజకవర్గాలకు చెందిన పలువురు మం�
వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనలో ఏపీలో దౌర్జన్యాలు పెరిగి సామాన్యులు స్వేచ్ఛగా బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ఆ�
ముస్లిం మైనారిటీలపై ఏపీలోని జగన్ సర్కార్ వివక్ష చూపుతున్నదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లిం మైనారిటీలను అన్ని విధాలుగా అండగా ఉంటామ�
Thota Chandrasekhar | పేద ప్రజల హృదయాల్లో దివంగత వంగవీటి మోహనరంగ చిరస్థాయిగా నిలిచిపోయారని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. రంగ 76వ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని బీఆర్�
BRS Party | ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసేది బీఆర్ఎస్ మాత్రమేనని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రగతినగర్ సుందరయ్య భవన్లో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తోట చ�
ఆంధ్రప్రదేశ్లోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఏపీ బీఆర్ఎస్లో చేరారు. గురువారం గుంటూరు జిల్లా మంగళగిరి రోడ్డులోని బీఆర్ఎస్ కార్యాలయంలో వారికి ఏపీ నాయకుడు మెండా కిరణ్ కండువా కప్పి పార్ట�
బీజేపీని (BJP) ఓడించడం బీఆర్ఎస్తోనే (BRS) సాధ్యమని పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandra Shekar) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పాలనతో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు.