కేంద్రంలో ప్రధాని మోదీ, ఏపీలో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజావిశ్వాసం కోల్పోయారని బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు.
BRS | ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో బీఆర్ఎస్లోకి భారీ చేరికలు ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చెప్పారు. దేశ గతిని మార్చే సత్తా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్కే ఉన్నదని అన్నారు
Thota Chandrasekhar | దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. రైతాంగ సమస్యలు అలాగే ఉన్నాయని.. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో �
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను మెగాస్టార్ చిరంజీవి, ఆయ�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. ఏపీలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు.
కరీంనగర్ అభివృద్ధి బాగుందని, పదిహేనేండ్ల క్రితం తాను కరీంనగర్కు వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు చెందిందని భారత్ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Thota Chandrasekhar | సీఎం కేసీఆర్ సూచనలతో ఏపీని అభివృద్ధి చేస్తామని బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా గంగుల మల్లయ్య చిత్ర�
ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆంధ్రకు చెందిన కొందరు మాజీ అధికారులు ఇటీవల బీఆర్ఎస్లో చేరారు. అయితే ఈ చేరికల తర్వాత తెలంగాణ, ఆంధ్రలోని పలు పార్టీల నాయకుల ను�
వైకుంఠ ఏకాదశి శుభదినాన భారత్ రాష్ట్ర సమితి విస్తరణ ఉత్సాహభరితంగా మొదలైంది. పొరుగునే ఉన్న ఏపీ శాఖకు అంకురార్పణ జరిగింది. ఉన్నతాధికారులుగా ఉండి కూడా ప్రజాసేవ కోసం ఉద్యోగాన్ని త్యాగం చేసిన సమర్థులకు ఏపీ �