సదాశివ ఎన్క్లేవ్ గేటెడ్ కమ్యూనిటీలోని రెండు ఇళ్లల్లో ఆదివారం రాత్రి దుండగులు చోరీకి తెగపడ్డారు. ఈ ఘటనలో 30 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి ఆభరణాలుతో పాటు కొంత నగదును దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన హయత్నగర్ పో�
కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లి గ్రామ శివారులో ఆదివారం సినీ ఫక్కీ లో చోరి జరిగింది. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన నాగెల్లి గంగు- బుచ్చయ్య దంపతులు కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో ఆదివారం జరిగిన ఓ
సహజంగా ఈ రోజుల్లో దొంగలంటేనే పిల్లలు భయాందోళనతో ఆమదదూరం వెళ్తారు. కానీ ఇక్కడ ఓ బాలిక శివంగిలా మారి ఆ దొంగను వెంటాడి ఉరికించింది. ఈ వీడియో సీసీకెమెరాలో లభ్యం కావడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మార�
హైదరాబాద్ పోలీసులంటే అప్పట్లో దొంగలకు హడల్.. వారు ఎంత తెలివిగా నేరాలు చేసినా పోలీసులు వారిని పట్టుకోవడంలో ఖచ్చితంగా విజయం సాధించేవారు. సిటీ పోలీసుల పేరు చెబితే దొంగలకు ముచ్చెమటలు పట్టేవి.
Gold Stolen | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసుకున్న దుండగులు ఇంటి యజమానులు బయటకు వెళ్లి తిరిగి వచ్చేలోపు బీరువాలో ఉన్న బంగారు నగల�
ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైతం వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను ఖమ్మం సిసిఎస్, ఖమ్మం రూరల్ రఘునాధపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్న�
Thieves | నర్సాపూర్ పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన సంతం రవిశంకర్ నర్సాపూర్ మున్సిపాలిటీలోని మార్కెట్ రోడ్డులో గత నాలుగు సంవత్సరాలుగా కిరాణ దుకాణం నడిపించుకుంటూ జీవిస్తున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి ద�
హైదరాబాద్లోని (Hyderabad) మైలార్దేవ్పల్లిలో దొంగలు రెచ్చిపోయారు. శాస్త్రీపురం కింగ్స్ కాలనీలో ఓ వ్యాపారి ఇంటిని గుళ్ల చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి బిరువాలో ఉన్న 47 తులాల బంగారం, రూ.11 వేల నగదుతో పాటు ఖరీదైన వ�
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ నగర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
గత ఏడాది నుంచి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ పోలీస�
Thieves | పిల్లులు పడతామని గ్రామంలో నలుగురు ఐదుగురు తిరిగారు. వారు గ్రామంలో తిరుగుతూ ఏ ఇల్లు తాళం వేసిందో చూసుకొని మరి దోపిడీకి గురి చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.