కారేపల్లి మండలంలోని చిమ్నా తండాలో బుధవారం చోరీ జరిగింది. గురువారం రాత్రి దొంగిలించిన సొత్తులో కొంత ఇంటి ముందు ప్రత్యక్షమైంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత కమలాపురం పంచాయతీ పరిధిలోన
ఖమ్మం జిల్లా కామేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి కాపర్ వైర్ను స్వాధీనం చేసుకు�
Thieves Lift Old Woman With Cot | వెండి ధరలు పెరుగడంతో ఇప్పుడు దొంగల దృష్టి దీనిపై పడింది. వృద్ధురాలి ఒంటిపై ఉన్న సంప్రదాయ వెండి ఆభరణాల చోరీ కోసం కొందరు ప్రయత్నించారు. ఇంటి వరండాలో నిద్రించిన ఆమెను మంచంతో సహా ఎత్తుకెళ్లారు.
చోరీకి యత్నించిన ముగ్గురు దొంగలను స్థానికులు చాకచక్యంగా పట్టుకున్నారు. పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధి జయభేరి కాలనీలోని ఓ ఇంట్లో శనివారం ముగ్గురు చోరీకి యత్నిస్తుండగా, స్థానికులు అప్రమత్తమయ్య�
కాదేదీ చోరీకి అనర్హం అని రుజువు చేస్తూ కొందరు ఘనాపాఠి చోరులు ఒక భారీ ఇనుప బ్రిడ్జిని రాత్రికి రాత్రే అపహరించుకు పోయారు. రాత్రి చూసిన వంతెన పొద్దుట కల్లా అదృశ్యం కావడం చూసి స్థానికులు కంగుతిన్నారు. ఈ ఘటన ఛ
జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీసు స్టేషన్కు కూత వేటు దూరంలో ఉన్న శ్రీనివాసకాలనీలో ఓ గర్భిణి మహిళను ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి మేము మఫ్టీలో ఉన్న పోలీసులమని చెప్పి ఆమె నుంచి రెండు తులాల బంగారు గొలుసు
సంక్రాంతి పండగ కోసమని చాలా మంది ప్రజలు నగరాలు, పట్టణాలు విడిచి స్వగ్రామాలకు వెళ్తుంటారు. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో తాళం వేసిన ఇండ్లే టార్గెట్ చోరీలకు పాల్పడుతున్నారు. విలువైన వ
సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. నగరం నుంచి చాలామంది తమ ఇండ్లకు తాళాలేసి.. సొంత ఊళ్లకు ప్రయాణమవుతారు... ఇదే అదనుగా దొంగలు కూడా స్వైర విహారం చేసే ప్రమాదముంది. తెలంగాణ ఏర్పాటైన తరువాత ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధ
Chilli Powder | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని అశోక్ నగర్ జిల్లాలో దొంగలు (Thieves) రెచ్చిపోయారు. దారి కాచి ఓ రైతు (Farmer) కండ్లలో కారం కొట్టి (Chilli Powder) అతని నుంచి రూ.లక్షలు దోచుకున్నారు.
హైదరాబాద్పై అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు గురిపెట్టాయి.. గతంలో హైదరాబాద్ వైపు చూడాలంటేనే భయపడే ఈ ముఠాలు... ఇప్పుడు నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నాయి. పెట్రోలింగ్ వ్యవస్థ అస్త