రోజురోజుకూ దొంగలు చోరీ చేసే విధానం మారుతున్నది. వేగంగా దూసుకొచ్చి.. క్షణాల్లో పని పూర్తి చేసుకొని, మెరుపు వేగంతో తప్పించుకుపోవడం ట్రెండ్గా మారింది. బాధితులు లబోదిబోమని మొత్తుకునే సరికే కంటికి కనబడనంత ద
Robbery ఓ కుటుంబాన్ని ప్లాన్ ప్రకారం లక్ష్యంగా పెట్టుకున్న దొంగలు ఆ ఇంట్లోకి చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో జరిగిన రెండు భారీ దోపిడీలు రేవంత్రెడ్డి సర్కార్కు సవాల్ విసిరాయి. దొంగలు మాస్కులు ధరించకుండా తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో దోపిడీలకు పాల్పడటం భద్రతా వై�
కారేపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంటున్న వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ము, డబ్బులు రాత్రికి రాత్రే దొంగలు మాయం చేస్తారేమోనని భయంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్త�
Gas Cylinder | దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ల దందా కొనసాగుతోంది. ఇదే అదనుగా భావిస్తున్న దొంగలు ఈ సారి తమ టార్గెట్ ఓన్లీ గ్యాస్ సిలిండర్లే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
కారేపల్లి మండలంలోని చిమ్నా తండాలో బుధవారం చోరీ జరిగింది. గురువారం రాత్రి దొంగిలించిన సొత్తులో కొంత ఇంటి ముందు ప్రత్యక్షమైంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత కమలాపురం పంచాయతీ పరిధిలోన
ఖమ్మం జిల్లా కామేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి కాపర్ వైర్ను స్వాధీనం చేసుకు�
Thieves Lift Old Woman With Cot | వెండి ధరలు పెరుగడంతో ఇప్పుడు దొంగల దృష్టి దీనిపై పడింది. వృద్ధురాలి ఒంటిపై ఉన్న సంప్రదాయ వెండి ఆభరణాల చోరీ కోసం కొందరు ప్రయత్నించారు. ఇంటి వరండాలో నిద్రించిన ఆమెను మంచంతో సహా ఎత్తుకెళ్లారు.
చోరీకి యత్నించిన ముగ్గురు దొంగలను స్థానికులు చాకచక్యంగా పట్టుకున్నారు. పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధి జయభేరి కాలనీలోని ఓ ఇంట్లో శనివారం ముగ్గురు చోరీకి యత్నిస్తుండగా, స్థానికులు అప్రమత్తమయ్య�
కాదేదీ చోరీకి అనర్హం అని రుజువు చేస్తూ కొందరు ఘనాపాఠి చోరులు ఒక భారీ ఇనుప బ్రిడ్జిని రాత్రికి రాత్రే అపహరించుకు పోయారు. రాత్రి చూసిన వంతెన పొద్దుట కల్లా అదృశ్యం కావడం చూసి స్థానికులు కంగుతిన్నారు. ఈ ఘటన ఛ
జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీసు స్టేషన్కు కూత వేటు దూరంలో ఉన్న శ్రీనివాసకాలనీలో ఓ గర్భిణి మహిళను ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి మేము మఫ్టీలో ఉన్న పోలీసులమని చెప్పి ఆమె నుంచి రెండు తులాల బంగారు గొలుసు