ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైతం వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను ఖమ్మం సిసిఎస్, ఖమ్మం రూరల్ రఘునాధపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్న�
Thieves | నర్సాపూర్ పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన సంతం రవిశంకర్ నర్సాపూర్ మున్సిపాలిటీలోని మార్కెట్ రోడ్డులో గత నాలుగు సంవత్సరాలుగా కిరాణ దుకాణం నడిపించుకుంటూ జీవిస్తున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి ద�
హైదరాబాద్లోని (Hyderabad) మైలార్దేవ్పల్లిలో దొంగలు రెచ్చిపోయారు. శాస్త్రీపురం కింగ్స్ కాలనీలో ఓ వ్యాపారి ఇంటిని గుళ్ల చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి బిరువాలో ఉన్న 47 తులాల బంగారం, రూ.11 వేల నగదుతో పాటు ఖరీదైన వ�
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ నగర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
గత ఏడాది నుంచి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ పోలీస�
Thieves | పిల్లులు పడతామని గ్రామంలో నలుగురు ఐదుగురు తిరిగారు. వారు గ్రామంలో తిరుగుతూ ఏ ఇల్లు తాళం వేసిందో చూసుకొని మరి దోపిడీకి గురి చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
తోడు దొంగల విడుదల కోసం రైళ్లలో చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 3 లక్షల విలువ చేసే 35 గ్రాముల బంగార�
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికిర గ్రామంలో శుక్రవారం ఉదయం ఇద్దరు గుర్తుతెలియని ఆగంతకులు మాస్కులు, హెల్మెట్ ధరించి ఓ ఇంట్లోకి చొరబడి మహిళను బెదిరించి రూ.02. 32 లక్షల విలువైన బంగారు నగలను దోచుకెళ్లినట్లు �
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని సప్తగిరి కాలనీ శివారు, శ్రీనగర్ కాలనీ పరిధిలో స్లాటర్ హౌస్ (జంతు వధశాల) పునర్నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలో అడుగు పడింది. 2023లో టీయూఎఫ్ఐడీసీ ద్వారా స్లాటర్హౌస్ పున�
నగర శివారు ప్రాంతంలోని కొహెడ గ్రామానికి చెందిన వృద్ధురాలు పసుల నర్సమ్మ(65) స్వగృహం కాలనీలోని తన మూడో కుమారుడు శ్రీశైలం ఇంటి నుంచి సమీపంలోని రెండో కుమారుడు యాదగిరి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నది.
Rs.20 Lakh Worth Car Theft | సుమారు రూ.20 లక్షల ఖరీదైన కారును దొంగలు నిమిషంలో చోరీ చేశారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారు అద్దాన్ని పగులగొట్టారు. ఆ తర్వాత దాని సెక్యూరిటీ వ్యవస్థను హ్యాక్ చేశారు. 60 క్షణాల్లో ఆ కారుతో ఉటాయించా
మధురానగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. మారుతాళాలతో ఇంటి డోర్లు తెరిచి.. లాకర్లను ధ్వంసం చేసి అరకిలోకు పైగా బంగా రు నగలు, వజ్రాభరణాలు, అరలక్ష నగదును దోచుకెళ్లారు.
Manthani town | మంథని పట్టణంలోని దొంగలు బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. గత కొద్ది రోజులుగా మంథని పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో వరుస దొంగతనాలు జరగడంతో భయోందోళనకు గురువుతున్నారు.