హైదరాబాద్పై అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు గురిపెట్టాయి.. గతంలో హైదరాబాద్ వైపు చూడాలంటేనే భయపడే ఈ ముఠాలు... ఇప్పుడు నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నాయి. పెట్రోలింగ్ వ్యవస్థ అస్త
Hyderabad | హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో రూ. 1.07 కోట్ల నగదు చోరీకి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నెల రోజుల తర్వాత ముగ్గురు దొంగలు పట్టుబడ్డారు.
రాజేంద్రనగర్ పోలీస్ష్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. దీంతో స్థానిక ప్రజలకు కంటిమీద కునుకులే కుండా పోతున్నది. గత నెల రోజులుగా వారంలో ఒకటి రెండు చోట్ల దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. వరుస దొంగతనా�
మంగలోళ్లు లేకుంటే ఈ సమాజం ఏ తీరుగుంటదో ఒక్కపారి ఊహించుకోర్రి. శింపిరిజుట్టు వెంచుకొని, బారెడు గడ్డంతోని మాసివోయినట్టు కనవడదా? అంతెందుకు, ఎంతటి మనిషినైనా నోర్మూయించి ఆయనను నున్నగ తయారుజేసే ఐషత్ ఒక్క మం�
సదాశివ ఎన్క్లేవ్ గేటెడ్ కమ్యూనిటీలోని రెండు ఇళ్లల్లో ఆదివారం రాత్రి దుండగులు చోరీకి తెగపడ్డారు. ఈ ఘటనలో 30 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి ఆభరణాలుతో పాటు కొంత నగదును దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన హయత్నగర్ పో�
కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లి గ్రామ శివారులో ఆదివారం సినీ ఫక్కీ లో చోరి జరిగింది. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన నాగెల్లి గంగు- బుచ్చయ్య దంపతులు కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో ఆదివారం జరిగిన ఓ
సహజంగా ఈ రోజుల్లో దొంగలంటేనే పిల్లలు భయాందోళనతో ఆమదదూరం వెళ్తారు. కానీ ఇక్కడ ఓ బాలిక శివంగిలా మారి ఆ దొంగను వెంటాడి ఉరికించింది. ఈ వీడియో సీసీకెమెరాలో లభ్యం కావడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మార�
హైదరాబాద్ పోలీసులంటే అప్పట్లో దొంగలకు హడల్.. వారు ఎంత తెలివిగా నేరాలు చేసినా పోలీసులు వారిని పట్టుకోవడంలో ఖచ్చితంగా విజయం సాధించేవారు. సిటీ పోలీసుల పేరు చెబితే దొంగలకు ముచ్చెమటలు పట్టేవి.
Gold Stolen | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసుకున్న దుండగులు ఇంటి యజమానులు బయటకు వెళ్లి తిరిగి వచ్చేలోపు బీరువాలో ఉన్న బంగారు నగల�
ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైతం వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను ఖమ్మం సిసిఎస్, ఖమ్మం రూరల్ రఘునాధపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్న�
Thieves | నర్సాపూర్ పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన సంతం రవిశంకర్ నర్సాపూర్ మున్సిపాలిటీలోని మార్కెట్ రోడ్డులో గత నాలుగు సంవత్సరాలుగా కిరాణ దుకాణం నడిపించుకుంటూ జీవిస్తున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి ద�
హైదరాబాద్లోని (Hyderabad) మైలార్దేవ్పల్లిలో దొంగలు రెచ్చిపోయారు. శాస్త్రీపురం కింగ్స్ కాలనీలో ఓ వ్యాపారి ఇంటిని గుళ్ల చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి బిరువాలో ఉన్న 47 తులాల బంగారం, రూ.11 వేల నగదుతో పాటు ఖరీదైన వ�