Country-made bombs | ఏపీలోని చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అర్దరాత్రి నాటు బాంబులు వేసి ఫాంహౌస్లో దోపిడీకి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Kurukshetra | సీనియర్ లాయర్ ఇంట్లోకి(Senior lawyer house) చొరబడిన దొంగలు భారీ దోపిడీకి(Robbery) పాల్పడ్డారు. సుమారు రూ. 3.15 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పారిపోయారు.
గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఇప్పుడు భయం గుప్పిట్లో వణికిపోతున్నాయి, ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన కాలనీలు, వ్యాపార కేంద్రాలు, రాత్రి వేళల్లో నేడు దొంగల భయంతో ఆందోళనకు గురవుతున్నాయి. �
Hayathnagar | హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పెద్ద అంబర్పేట సదాశివ ఎంక్లేవ్లో ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు ఇంట్లోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, విలువైన పట్టు
పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో కరీంనగర్ పోలీసులు మరో ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. అందులో ఒకరు సూర్యమణి అలియాస్ సనోజ్ కుమార్ను రామడుగు మండలం ఎస్సారెస్పీ కెనాల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఓ తు�
Gold | శనివారం ఉదయం గ్రామంలోకి వచ్చిన ఇద్దరు యువకులు తమ వద్ద ఉన్న పౌడర్, రసాయన ద్రావణాలను చూపిస్తూ బంగారం, వెండి ఆభరణాలను మెరిపిస్తామని ప్రచారం చేశారు. మొదట పలువురు వారి మాటలను నమ్మకపోయినా, గ్రామానికి చెందిన
బీహార్లోని బక్సర్ జిల్లాలో వింత చోరీ వెలుగు చూసింది. దుమ్రావ్లో ఏర్పాటు చేసిన 132 అడుగుల టవర్, దానితో పాటు 15 కేవీఏ జనరేటర్, ఇతర పరికరాలు మాయమయ్యాయి.
Bihar | జనవాసాల మధ్య ఉన్న భారీ మొబైల్ టవర్(Mobile tower )ఒక్కసారిగా మాయమైపోయింది. ఈ వింత సంఘటన స్థానికులతో పాటు పోలీసు యంత్రాంగాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
అబ్దుల్లాపూర్మెట్లోని మూడు దుఖానాలలో చోరీ జరిగింది. శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఓ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల దుకాణంతో పాటు మరో రెండు షాపుల్లో చోరీలు చేసారు.
Motors Thieves | పొలాల్లోని మోటార్లను దొంగలు చోరీ చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో
మోటార్లను కాపాడుకునేందుకు క్యూఆర్ కోడ్ ద్వారా దొంగలకు డబ్బు చెల్ల�
మచ్చబొల్లారం జీఎంటీ గార్డెన్ ఎస్టేట్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. కుటుంబం ఊరెళ్లిన సమయంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఇంటి తాళం పగలగొట్టి 30 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు ఒక లక�
Thieves | మెదక్, మే 24 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 14,15 తేదీల రాత్రి సమయంలో చీలపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఐదు ఇళ్లలోకి దుండగులు చొరబడి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 109 తులాల 9 గ్రాముల బంగారు ఆభరణా�
రోజురోజుకూ దొంగలు చోరీ చేసే విధానం మారుతున్నది. వేగంగా దూసుకొచ్చి.. క్షణాల్లో పని పూర్తి చేసుకొని, మెరుపు వేగంతో తప్పించుకుపోవడం ట్రెండ్గా మారింది. బాధితులు లబోదిబోమని మొత్తుకునే సరికే కంటికి కనబడనంత ద