కూసుమంచి: కూసుమంచి మండలం నాయక్గూడెంలోని లక్ష్మీతిరుపతమ్మ వారి ఆలయంలో 17 రోజుల వ్యవధిలో రెండుసార్లు చోరీ జరిగింది. అక్టోబర్1వ తేదీన రూ.10 వేల విలువ గల హుండీని పగుల గొట్టి అందులోని నగదును అపహరించారు గొంగలు. �
ట్రాన్స్ఫార్మర్లను పడగొట్టి.. రాగితీగతో పరార్ పొద్దంతా రెక్కీ.. రాత్రి 11 తర్వాత చోరీలు గ్రామ శివారుల్లోని ట్రాన్స్ఫార్మర్లే టార్గెట్ పారిశ్రామిక వాడల్లో అమ్మేసి.. వచ్చిన సొమ్ముతో జల్సాలు అనుమానాస్ప
సిటీబ్యూరో, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): భారీ చోరీకి పాల్పడిన నేపాల్ దంపతులు..దేశం దాటకుండా సైబరాబాద్ పోలీసులు చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చింది. రెండ్రోజుల కిందట రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధ�
హయత్నగర్, సెప్టెంబర్ 21 : జల్సాలకు అలవాటుపడిన ఓ ఆర్ఎంపీ డాక్టర్ లాప్టాప్ల చోరీకి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. అతడి వద్ద నుం చి రూ.5 లక్షల విలువైన 16 లాప్టాప్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మ�
గచ్చిబౌలి టు ముంబై.. రూ.10 వేల అద్దెతో కారులో ప్రయాణం నేపాల్కు చెందిన దొంగల కోసం ముమ్మరంగా గాలింపు.. సరిహద్దు దళాలను అప్రమత్తం చేసిన సైబరాబాద్ పోలీసులు సిటీబ్యూరో, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ) : నేపాల్ దొ�
ఐజ్వాల్: అస్సాం, మిజోరాం మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్నది. తాజాగా అస్సాం పోలీసులపై మిజోరాం పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. వివాదస్పద సరిహద్దు ప్రాంతమైన కొలసిబ్ జిల్లాలో నిర్మాణ సామగ్రిని అస్సాం పోలీ