సిటీబ్యూరో, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): భారీ చోరీకి పాల్పడిన నేపాల్ దంపతులు..దేశం దాటకుండా సైబరాబాద్ పోలీసులు చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చింది. రెండ్రోజుల కిందట రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధ�
హయత్నగర్, సెప్టెంబర్ 21 : జల్సాలకు అలవాటుపడిన ఓ ఆర్ఎంపీ డాక్టర్ లాప్టాప్ల చోరీకి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. అతడి వద్ద నుం చి రూ.5 లక్షల విలువైన 16 లాప్టాప్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మ�
గచ్చిబౌలి టు ముంబై.. రూ.10 వేల అద్దెతో కారులో ప్రయాణం నేపాల్కు చెందిన దొంగల కోసం ముమ్మరంగా గాలింపు.. సరిహద్దు దళాలను అప్రమత్తం చేసిన సైబరాబాద్ పోలీసులు సిటీబ్యూరో, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ) : నేపాల్ దొ�
ఐజ్వాల్: అస్సాం, మిజోరాం మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్నది. తాజాగా అస్సాం పోలీసులపై మిజోరాం పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. వివాదస్పద సరిహద్దు ప్రాంతమైన కొలసిబ్ జిల్లాలో నిర్మాణ సామగ్రిని అస్సాం పోలీ
వెంగళరావునగర్, ఆగస్టు 20: చిన్నారులకు నృత్యాలు నేర్పే ఓ డ్యాన్స్ మాస్టర్ ఉపాధి కరువై నేర ప్రవృత్తిలోకి అడుగు పెట్టాడు. చైన్ స్నాచింగ్ చేసి 24 గంటల వ్యవధిలోనే పోలీసులకు చిక్కాడు. ఎస్ఆర్నగర్ ఇన్స్ప�
theft case | జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను వికారాబాద్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 3 లక్షల విలువైన బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు.
Suicide attempt | పోలీస్ స్టేషన్ భవనం రెండో అంతస్తు నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. నగరంలో ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్లో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
అబిడ్స్ ఆగస్టు 13(నమస్తే తెలంగాణ) అత్తింట్లో దొంగతనానికి పాల్పడ్డ అల్లుడిని బేగంబజార్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతడి వద్ద నుంచి 17 తులాల బంగారు, 55 తులాల వెండి ఆభరణాలు,70 వేల రూప�