కూకట్పల్లి హెచ్డీఎఫ్సీ కాల్పుల ఘటన మిస్టరీ వీడినా.. ఓ దొంగ మాత్రం పోలీసులకు చిక్కడంలేదు..ఇప్పటికే ఇద్దరు దుండగుల్లో ఒకరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.. మరొకరు దొరకకపోవడంతో ఈ కేసు దర్యాప్తు ఆలస్యమ�
కారు అద్దాలు పగులగొట్టి… రూ.5లక్షలు దొంగిలించిన కేసులో ముగ్గురు నిందితులను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 7 రోజుల్లోనే వారిని పట్టుకుని, రూ.4.91లక్షలు, మూడు బైక్లు, రెండు సెల్ఫోన
కీసర, ఏప్రిల్ 20: తాళాలు, బీరువా పగలకుండా ఏకం గా బీరువాల్లోంచి సుమారు రూ.50 లక్షల విలువచేసే కిలో బంగారం మాయమైన ఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న నలుగురు ఇల్లు విడిచి ఎక్కడికీ వెళ్లల
వనస్థలిపురం, ఏప్రిల్ 16: పార్క్ చేసిన కారు అద్దం పగులగొట్టి ఇద్దరు వ్యక్తులు రూ.5 లక్షలు చోరీ చేశారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యప
షేరింగ్ రూమ్లో చేరి.. రూమ్ మేట్ ధ్రువీకరణ పత్రాలు చోరీ వాటితో కార్లు, బైక్లు అద్దెకు తీసుకుని విక్రయం 2017 నుంచి నేరాలు.. నిందితుడు అరెస్ట్ రూ.70 లక్షల విలువ చేసే కార్లు, బైక్ స్వాధీనం బీటెక్లో ఈఈఈ చేశా�
సిటీబ్యూరో, మార్చి 22(నమస్తే తెలంగాణ)/శంషాబాద్ : ఈ దొంగ జీవన శైలి భళే విచిత్రం.. కేవలం బ్రాండెడ్ దుస్తులను ధరించేందుకు, బీచ్ల్లో తిరిగేందుకు మాత్రమే చోరీలు చేస్తాడు. అది కూడా ఒంటిరిగానే చేస్తుంటాడు. చోరీల�
బండ్లగూడ, మార్చి 16 : అప్పులపాలై.. ఆ అప్పులను తీర్చడానికి గతంలో పనిచేసిన సంస్థలో రూ.22లక్షలను దొంగిలించాడు.. ఈ కేసులో ప్రధాన నిందితుడితోపాటు సహకరించిన మరో నలుగురిని మైలార్దేవ్పల్లి పోలీసులు అరెస్ట్చేసి ర