ముంబై : మీ కుమారుడి ఫ్రెండ్ను అని నమ్మబలుకుతూ వృద్ధురాలి నుంచి ఓ వ్యక్తి రూ 71,000 విలువైన గోల్డ్ చైన్ను దొంగిలించిన ఘటన భోసారిలోని గవానే వస్తి ప్రాంతంలో మంగళవారం వెలుగుచూసింది. మహిళ తన కిరాణా
రెండుసార్లు పీడీ ప్రయోగించినా మారని బుద్ధి జైలు నుంచి వచ్చి తిరిగి దొంగతనాలు సిటీబ్యూరో, జూన్ 29(నమస్తే తెలంగాణ): అతడో కరుడుగట్టిన దొంగ. దొంగతనాలు చేయడం, జైలుకు వెళ్లడం.. జైలు నుంచి రాగానే తిరిగి నేరాలకు పా�
జైలుకు వెళ్లివచ్చినా మారని బుద్ధి 18 ప్రాంతాల్లో చోరీలు.. ఇద్దరు అరెస్ట్ రూ.18లక్షల విలువచేసే సొత్తు స్వాధీనం మన్సూరాబాద్, జూన్ 26: కాలనీల్లో తిరుగుతూ.. తాళం వేసి ఉన్న ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్
13 దొంగతనాల్లో 2 సార్లు జైలుకు.. అయినా బుద్ధిమార్చుకోని జగదొంగ చందానగర్ గోల్డ్షాపులో చోరీ కేసును ఛేదించిన పోలీసులు రూ.3.5 లక్షల నగదు, 15 తులాల బంగారం, 10కిలోల వెండి ఆభరణాలు, 4 కార్లు స్వాధీనం కొండాపూర్, మే 25 : చంద�
డబ్బులు ఇవ్వడం లేదని కోపం ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న వైనం బాగా సంపాదించాక తిరిగి దేవుడికే ఇచ్చేస్తే.. తప్పులేదని భావన పోలీసులకు పట్టుబడిన ప్రబుద్ధుడు మారేడ్పల్లి, మే 21: అతడికి దేవుడిపై అపారమైన నమ్మక�
వరుస ఇళ్లలో చోరీ | మేడ్చల్ జిల్లా దుండగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి సారెగూడెంలోని వరుస రెండిళ్లలో నగలు, నగదు అపహరించారు.
25 లక్షల నగదు, 41 తులాల బంగారం, రెండు కిలోల వెండి నగలు అపహరణ జియాగూడ, మే 16: జియాగూడలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రూ.25 లక్షల నగదు, 41 తులాల బంగారం, రెండు కేజీల వెండి నగలను ఎత్తుకెళ్లారు.. ఈ సంఘటన కుల్�
కూకట్పల్లి హెచ్డీఎఫ్సీ కాల్పుల ఘటన మిస్టరీ వీడినా.. ఓ దొంగ మాత్రం పోలీసులకు చిక్కడంలేదు..ఇప్పటికే ఇద్దరు దుండగుల్లో ఒకరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.. మరొకరు దొరకకపోవడంతో ఈ కేసు దర్యాప్తు ఆలస్యమ�
కారు అద్దాలు పగులగొట్టి… రూ.5లక్షలు దొంగిలించిన కేసులో ముగ్గురు నిందితులను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 7 రోజుల్లోనే వారిని పట్టుకుని, రూ.4.91లక్షలు, మూడు బైక్లు, రెండు సెల్ఫోన
కీసర, ఏప్రిల్ 20: తాళాలు, బీరువా పగలకుండా ఏకం గా బీరువాల్లోంచి సుమారు రూ.50 లక్షల విలువచేసే కిలో బంగారం మాయమైన ఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న నలుగురు ఇల్లు విడిచి ఎక్కడికీ వెళ్లల
వనస్థలిపురం, ఏప్రిల్ 16: పార్క్ చేసిన కారు అద్దం పగులగొట్టి ఇద్దరు వ్యక్తులు రూ.5 లక్షలు చోరీ చేశారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యప
షేరింగ్ రూమ్లో చేరి.. రూమ్ మేట్ ధ్రువీకరణ పత్రాలు చోరీ వాటితో కార్లు, బైక్లు అద్దెకు తీసుకుని విక్రయం 2017 నుంచి నేరాలు.. నిందితుడు అరెస్ట్ రూ.70 లక్షల విలువ చేసే కార్లు, బైక్ స్వాధీనం బీటెక్లో ఈఈఈ చేశా�
సిటీబ్యూరో, మార్చి 22(నమస్తే తెలంగాణ)/శంషాబాద్ : ఈ దొంగ జీవన శైలి భళే విచిత్రం.. కేవలం బ్రాండెడ్ దుస్తులను ధరించేందుకు, బీచ్ల్లో తిరిగేందుకు మాత్రమే చోరీలు చేస్తాడు. అది కూడా ఒంటిరిగానే చేస్తుంటాడు. చోరీల�