ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు రూ.55 లక్షల చోరీసొత్తు స్వాధీనం వివరాలు వెల్లడించిన డీసీపీ వెంకటేశ్వర్లు శేరిలింగంపల్లి, డిసెంబర్ 14: మల్టీ బ్రాండ్ లగ్జరీ కార్ల సర్వీస్ సెంటర్లో దొంగతనాని�
హైదరాబాద్లో నయా మోసం ఉర్మి ప్యాకర్స్ అండ్ మూవర్స్ దగా వ్యాన్ ఎక్కడ ఉందో చెప్పని కేటుగాళ్లు కొటేషన్ను మించి డబ్బు డిమాండ్ కట్టుబట్టలతో మిగిలిన కుటుంబీకులు వెంగళరావునగర్, డిసెంబర్ 12: ఇంట్లో దొంగ
పుణే : ఇంటి యజమాని భార్యతో పాటు పిల్లలకు మత్తుమందు ఇచ్చి రూ 1.5 లక్షల విలువైన నగదు, విలువైన వస్తువులతో ఉడాయించిన పనిమనుషులపై పుణే పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశాల్లో నివసించే యజమాని �
చెన్నై : మాస్క్ ధరించిన వ్యక్తి తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేసి బంగారు ఆభరణాలను దోచుకుని పరారైన ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా కండప్పచవడి గ్రామంలో కలకలం రేపింది. పోలీసులు తె�
యాదాద్రి జిల్లాలో నయా మోసం యాదగిరిగుట్ట రూరల్, డిసెంబర్ 5: ‘నీకు లోన్ వచ్చింది. మీ సేవలో డీడీ కడితే పైసలు నీ ఖాతాలో పడుతాయ్’ అని గుర్తుతెలియని వ్యక్తి ఓ మహిళను నమ్మించి ఆమె వద్ద డబ్బులు తీసుకొని ఉడాయి
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వరీనగర్లో భారీ చోరీ చోటు చేసుకుంది. ఒక ఇంటి నుంచి భారీ ఎత్తున బంగారు, నగదు చోరీకి గురయ్యాయి. మాణికేశ్వరీనగర్లో నివాసముం�
రూ. లక్ష 25వేల సొత్తు చోరీ.. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు పోలీసుల అదుపులో అనుమానితుడు పెద్దేముల్ : అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న వేళ గుర్తు తెలియని దొంగలు ఓ ఇంట్లో దూరి బ్యాగులో కిరాణ కొట్టు గళ్లలో ద
పెద్దపల్లి జిల్లాలో మోసగాడి అరెస్ట్ విక్రయించిన 14 కార్లు స్వాధీనం జ్యోతినగర్, నవంబర్ 25: కార్లను లీజుకు తీసుకొని ఇతరులకు విక్రయించిన ఘరానా మోసగాడిని పెద్దపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దప�
Crime News | పోలీసుల్లా వేషం వేసుకున్న కొందరు దొంగలు ఒక మహిళను మోసం చేసి, ఆమె బంగారం దొంగిలించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. ఆమెను ఆపిన ఈ దొంగలు.. దగ్గరలో ఒక హత్య జరిగిందని చెప్పారు.
అంబర్పేట : నల్లకుంట మాజీ కార్పొరేటర్ వనం రమేష్ ఇంట్లో చోరీ జరిగింది. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దొంగతనానికి సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నల్లకుంట మాజీ కార్పొరే�
Man Swallows Gold | ఇంటి దగ్గర బాగా అప్పులు ఉండటంతో వాటిని ఎలా తీర్చాలో ఒక వ్యక్తికి అర్థం కాలేదు. దీంతో తను పనిచేసే మెటల్ రిఫైనరీ నుంచి కొంత బంగారం దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు.
మోపాల్ : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలోని కులాస్పూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న ఆరు ఇండ్లలో దొంగతనం జరిగింది. . సీఐ రవి, ఎస్సై సాయిరెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ..
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింహనగర్లో భారీ చోరీ జరిగింది. చోరీ చేసే సమయంలో గోడలపై ఇంటి పరిసర ప్రాంతాల్లో కారం చల్లి చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఈ ఘటన అక్టోబర్ 31వ తేదీన చోటుచేసుకోగా ఆలస్
మైలార్దేవ్పల్లి : కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఓ ప్యాక్టరీలో 50లక్షల నగదు చోరీ అయిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు , బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..మైలార్�