Arrest | వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. సిద్ధిపేటకు చెందిన అంతర్ జిల్లా నేరస్తుడు అల్లెపు కృష్ణ (47)ను పట్టుకొని పలు కేసులు నమోదుచేశారు.
చెడు వ్యసనాలకు అలవాటుపడి వందుకు పైగా దొంగతనాలకు పాల్పడిన శంకర్ నాయక్ (32) అనే కరడుగట్టిన దొంగను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన 15 రోజుల్లో నాలుగు చోరీలు చేసి తన
Theft Case | పాల్వంచ, ఫిబ్రవరి 22 : పాల్వంచ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం రోడ్డులో డీఎంఆర్ ఎంటర్ప్రైజెస్లో (హోల్ సేల్ షాప్లో) జరిగిన రూ.26 లక్షల ఖరీదు చేసే సిగరెట్ బండిల్స్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రాజస్థా
కుమా ర్తె పెళ్లి సందర్భంగా పనుల్లో సాయం చేస్తాడనే ఉద్దేశంతో పిలిపించిన యజమాని ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన కరుడుగట్టిన నేరస్తుడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగ
ఫేస్బుక్లో పరిచయం అయిన వ్యక్తికి మద్యం తాగించి అతడు అద్దెకు ఉంటున్న ఇంట్లో చోరీకి పాల్పడిన ఓ పాతనేరస్తుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సినిమాల్లో ఆర్ట్ డైరెక్షన్ �
Girl Suicide | దొంగతనం నెపంతో ఓ టీచర్ విద్యార్థినిని వేధింపులకు గురి చేసింది. దీంతో వేధింపులు తాళలేక విద్యార్థినిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని భగల్కోట్లో వెలుగు చూసింది.
ఓ చోరీ కేసులో పట్టుబడిన దొంగ ఠాణా నుంచి పరారైన ఘటన కలకలం రేపింది. చైన్ స్నాచింగ్ కేసులో హర్యానా రాష్ర్టానికి చెందిన ఇద్దరు దొంగలను ఐడీ పార్టీ పోలీసులు కామారెడ్డి ప్రాంతంలో పట్టుకొని డిచ్పల్లి పోలీస్�
విజయనగర్ కాలనీలో చోరీ కేసును హుమాయూన్నగర్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఓ పనిమనిషి చోరీకి పాల్పడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకొని 47 తులాల బంగారు ఆభరణా�
Bus stop stolen | ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన బస్ స్టాప్, దానికి సంబంధించిన స్టీల్ స్ట్రక్చర్ చోరీ అయ్యింది. (Bus stop stolen) ఈ విషయం తెలుసుకున్న అధికారులు షాక్ అయ్యారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ చోరీపై దర్యాప�
ఖరీదైన బీఎండబ్ల్యూ కార్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని మాదాపూర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయ�
మొన్నటి దాకా అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ మెల్లగా కుదుటపడుతున్నది. అయిదు జిల్లాల్లో కర్ఫ్యూ సడలించినట్టు పోలీసులు వెల్లడించారు. గత నెలలో జరిగిన ఘర్షణల్లో 98 మంది మృతి చెందగా, 310 మంది గాయపడినట్టు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ నగల దుకాణం చోరీ కేసు నిందితులు పోలీసులకు చిక్కారు. మహారాష్ట్రలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ తీసుకొచ�
ఆర్టీసీ బస్సులో వచ్చి.. కాలనీల్లో రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు పాతనేరస్తులను జవహర్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం జవహర్నగర్ పోలీస్