కాంగ్రెస్ అంటేనే నమ్మక ద్రోహమని, 42 శాతం రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్రెడ్డి, అభివృద్ధి కోసమే పార్టీ మారానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రజలను మోసం చేస్తున్నారని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్ట�
ఆరు గ్యారెంటీలు, 420 హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని, సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో రాక్షస పాలనను కొనసాగిస్తున్నాడని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొ
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ఉపఎన్నిక వస్తే ఎమ్మెల్యే కడియం శ్రీహరికి డిపాజిట్ కూడా రాదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య జోస్యం చెప్పారు. ఆదివారం ‘ఊరూరా బీఆర్ఎస్ సంక్షేమాలు-ఇంటింటికీ �
కడియం.. నీకు సిగ్గు, శరం ఉందా? బీఆర్ఎస్ నుంచి గెలిచిన నీవు అధికార దాహంతో కాంగ్రెస్లో చేరినవ్.. వెంట నే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్' అని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తా�
ఉమ్మడి వరంగల్ పర్యటనలో ఇటీవల సమ్మక్క బరాజ్ను సందర్శించిన మంత్రుల బృందం సబ్స్టేషన్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టడం తప్ప ఉద్ధరించిందేంటని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహసభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య (Thatikonda Rajaiah) పిలుపునిచ్చారు. శనివారం వేలేరు మండలంలోని గుండ్లసాగర్ గ్రామంలో మాజీ సర్పంచ్ గాదె ధర్మారెడ్డి అధ్యక్షతన నిర్వహి�
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నియోజకవర్గ ప్రజలే కర్రు కాల్చి వాత పెడతారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా వేలేరులో మండల
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్య మంత్రిగా కేసీఆర్ దేశానికే గొప్ప ఆదర్శ పాలన అందించి ప్రజల మన్ననలు పొందారని తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే తా టికొండ రాజయ్య కొనియాడారు. శుక్రవారం బీఆర్ఎస్ రాష
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా నేటి వరకు ఒక్క సంక్షేమ పథకం పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి ఉందని, దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వచ్చిందని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటిక
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవునూర్ గ్రామాల పరిధిలోని ఇనుపరాతి గుట్టలకు సంబంధించిన రైతుల భూములకు తాను వ్యతిరేకం కాదని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. �
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పదివేల మంది కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరవాలని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే టీ రాజ య్య పిలుపునిచ్చారు. ధర్మసాగర్, వేలేరు మండల కేంద్రాల్లో వేర్వేరుగా ఏర్పాట
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైకో, చిత్తశుద్ధిలేని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, సుదర్శన్రెడ్డి ధ్వజమెత్తారు.