జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో (Station Ghanpur) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను అక్రమంగా నిర్బ�
ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయని సీఎం రేవంత్రెడ్డి ఆదివారం స్టేషన్ఘన్పూర్ పర్యటనకు వస్తున్నారని, ఆయన పాల్గొనే సభను అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హెచ్చరిం
స్టేషన్ ఘన్పుర్ ఉప ఎన్నిక ఖాయమని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని.. ఆ ఎన్నికలో కడి యం శ్రీహరి ఓడిపోయి రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తాడని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస
కాంగ్రెస్ పార్టీ రైతులకు ద్రోహం చేసిందని మాజీ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో మంగళవారం నిర్వహించిన రైతు ధర్నాలో ము ఖ్య అతిథిగా ఆ�
‘ఊసరవెల్లిలా రంగులు మార్చి.. పొద్దుతిరుగుడు పువ్వులా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మారి రాజకీయ పబ్బం గడుపుకునే కడియం శ్రీహరి.., నీకు గోరీ కడతం.. జాగ్రత్త బిడ్డా.. సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చె�
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నువ్వైనా ఉండాలి.. నేనైనా ఉండాలని కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య స్పందించారు. కడియం సవాలును స్వీకరిస్తున్నానని చెబుతూ ఒక వ�
స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్కు పంపించారు.
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సూచన ముగిసిన అనురాగ్ వర్సిటీ ఫ్రీ కోచింగ్ ధర్మసాగర్, జూలై 10: పట్టుదలతో ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతు రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి ని
వ్యవసాయ యూనివర్సిటీ:లక్ష్యసాధనకు పట్టుదలగా పనిచేస్తే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా సాధించవచ్చని , రాష్ట్ర అభివృద్ధిలో కో -ఆపరేటివ్ సొసైటీల పాత్ర ఉందని మాజీ ఉపముఖ్యమంత్రి , స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డా. రాజయ