రైల్వేలైన్ కోసం భూ సేకరణ జాబితాలో అతని భూమి లేకున్నా సేకరించి, పరిహారాన్ని మరొకరికి ఇచ్చిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లేలోవెలుగు చూసింది. తన భూమి మళ్లీ ఆన్లైన్లో ఎక్కి�
రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా తంగళ్లపల్లి మండలంలో రైతులు రోడ్డెక్కారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్లక్ష్య వైఖరితోపాటు ధాన్యం కాంటా వేస్తలేరని ఆందోళన చేశారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని సిరిసి
రాజన్న సిరిసిల్ల జిల్లాలు పంచాయతీ సెక్రెటరీ (Panchayati Secretary) మిస్సింగ్ కలకలం రేపుతుంది. తంగళ్లపల్లి మండలం బద్దనపల్లిలో గ్రామపంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న ప్రియాంక సోమవారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్య�
SIRICILLA | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 2: సిరిసిల్లలో రైతులు పండించిన ధాన్యం దళారుల పాలవుతోంది. ఇప్పటికే సాగునీరు అందక చాలా వరకు పంటలు ఎండిపోయిన విషయం తెలిసిందే.
తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్లో నీటి సమస్య తీరింది. మూడు నెలలుగా నీటి సమస్య ఉన్నా.. పంచాయతీ కార్యదర్శి, అధికారులు పట్టించుకోవడం లేదని గురువారం గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయాన్ని ముట్ట�
వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తామని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన తంగళ్లపల్లి మండల కేం ద్రంలోని మండల పరిషత్ నూతన భవనాన్ని సందర్శించారు.
Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టెక్స్టైల్ పార్కు వద్ద ఉన్న పౌరసరఫరాల శాఖ గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ గోదాంలో రేషన్ బియ్యం నిల్