వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తామని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన తంగళ్లపల్లి మండల కేం ద్రంలోని మండల పరిషత్ నూతన భవనాన్ని సందర్శించారు.
Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టెక్స్టైల్ పార్కు వద్ద ఉన్న పౌరసరఫరాల శాఖ గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ గోదాంలో రేషన్ బియ్యం నిల్