Thailand | పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయ్లాండ్ (Thailand) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, తైవాన్ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ కల్పించాలని నిర్ణయించింది. నవంబర్ నుంచి వచ్చే ఏడాది (2024
Asian Games: పీవీ సింధు నేతృత్వంలోని భారత మహిళా షట్లర్ల బృందం ఆసియా క్రీడల్లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ఇవాళ థాయిలాండ్ చేతిలో ఇండియా 0-3 తేడాతో ఓడిపోయింది. సింగిల్స్ మ్యాచ్లో పీవీ సింధు ఓటమి పాలైంద�
కరోనా వైరస్ ప్రబలి మూడేండ్లు అవుతు న్నా.. వైద్య చికిత్సకు అది కొత్త సవాళ్లను విసురుతున్నది. థాయిలాండ్లో కొవిడ్బారిన పడ్డ 6 నెలల బాలుడికి వైద్య చికిత్స తర్వాత.. అతడి కండ్లు నీలిరంగులోకి మారాయి.
Covid 19 Treatment | కరోనా వైరస్కు చికిత్స (Covid 19 Treatment) తీసుకున్న ఓ పసికందు కళ్లు (Eyes) అసాధారణ రీతిలో ముదురు నీలి రంగులోకి మారాయి. ఈ ఘటన థాయ్లాండ్ (Thailand)లో వెలుగులోకి వచ్చింది.
కథానాయిక అంజలి ఓ వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ శిష్యుడు మైఖేల్ మిలన్..అంజలి ప్రధాన పాత్రలో ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. విశేషమేమిటంటే ఇందులో ఓ �
మహిళల హాకీ ఆసియా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఒమన్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 7-2తో థాయ్లాండ్ను చిత్తుచేసింది.
రాష్ర్టానికి చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ కంట్రోల్ఎస్..థాయ్లాండ్లో తన తొలి డాటా సెంటర్ను ప్రారంభించింది. నేషనల్ టెలికం పబ్లిక్ కంపెనీ(ఎన్టీ)తో కలిసి ఏర్పాటు చేసిన ఈ డాటా సెంటర్ 150 మెగావాట్ల కెప
బ్యాంకాక్(థాయ్లాండ్) వేదికగా జరిగిన అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్షిప్లో భారత బృందం 36 పతకాలతో అదరగొట్టింది. వివిధ కేటగిరీల్లో బరిలోకి దిగిన మన ప్లేయర్లు ఏడు స్వర్ణాలు సహా పది రజతాలు, 19 కాంస్య పతకాలు �
థాయ్లాండ్ ఓపెన్లో భారత షట్లర్ల జోరు కొనసాగుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో అంతగా అనుభవం లేకపోయినా కిరణ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్లో కిరణ్ 21-11, 21-19 తేడాతో వెంగ్హాంగ్�
థాయ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక సత్తాచాటుతున్నది. వైదేహి చౌదరీతో కలిసి రష్మిక టోర్నీలో క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది.
Men's Junior Asia Cup | హాకీ మెన్స్ జూనియర్ ఆసియా కప్లో భారత జట్టు ఓటమి అన్నదే లేకుండా విజయాలతో దూసుకుపోతున్నది. ఇప్పటికే ఈ టోర్నీలో చైనీస్ తైపీ, జపాన్ జట్లను భారత్ ఓడించింది. పాకిస్థాన్తో మ్యాచ్ను 1-1 గోల్స్తో
పొదుపు పేరిట పోంజి స్కీమ్తో ఆన్లైన్లో మోసానికి పాల్పడిన దంపతులకు థాయిలాండ్ క్రిమినల్ కోర్టు ఒక్కొక్కరికి 12,640 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. వాంటనీ తిప్పావెత్, ఆమె భర్త మేతి చిన్�