ఉద్యోగ అవకాశాల కోసం థాయ్లాండ్ వెళ్లిన ఇద్దరు తెలంగాణ వాసులు అదృశ్యమైనట్లు తెలిసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావుపేట్కు చెందిన శనిగరపు అరవింద్, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని �
కోట్ల కొద్దీ అస్తి. పైగా ఒక్కడే సంతానం. మరొకరెవరైనా అయితే విలాసవంతంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపేస్తారు. కానీ వెన్ అజాన్ సిరిపన్నో తీరే వేరు. మలేషియాకు చెందిన బిలియనీర్ ఆనంద్ కృష్ణన్కు ఈయన ఏకైక సంత�
Air India Passengers: ఎయిరిండియా ప్రయాణికులు తీవ్ర అవస్థ పడ్డారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో.. సుమారు వంద మంది ప్రయాణికులు ఆవేదనకు గురయ్యారు. థాయ్ల్యాండ్లోని పుకెట్లో 3 రోజులుగా ఆ ప్రయాణికులు ఇబ్బ
మహిళల ఆసియా కప్ ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో భారత్ జోరు కొనసాగుతోంది. గురువారం మన అమ్మాయిలు 13-0తో థాయ్లాండ్ను చిత్తుచిత్తుగా ఓడించి ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేశారు.
Visa Free Entry | భారతీయ పర్యాటకులకు థాయ్లాండ్ శుభవార్త చెప్పింది. ఆ దేశంలో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. ప్రభుత్వం వీసా ఫ్రీ ఎంట్రీ గడువును పొడిగించింది.
భారతీయ పర్యాటకుల కోసం ప్రవేశపెట్టిన వీసా ఫ్రీ ఎంట్రీ పాలసీని థాయ్లాండ్ నిరవధికంగా పొడిగించింది. ఈ పాలసీ గడువు ఈ నెల 11తో ముగియవలసి ఉంది. ఈ విధానం ప్రకారం, భారతీయులు థాయ్లాండ్లో 60 రోజులపాటు వీసా లేకుండా
పుణెలో పని ఒత్తిడికి 26 ఏండ్ల ఉద్యోగిని మరణించడంతో కార్పొరేట్ కంపెనీలలో విష పని సంస్కృతి గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్న క్రమంలో అలాంటి ఘటనే థాయ్లాండ్లో చోటుచేసుకుంది.
Ex Army Chief: థాయిలాండ్ మాజీ ఆర్మీ చీఫ్ ప్రవిత్ వోంగ్సువాన్.. ఓ మహిళా జర్నలిస్టుపై చేయి చేసుకున్నారు. ఓ ప్రశ్న అడిగిన సమయంలో.. ఆయన ఆ రిపోర్టర్ తలపై కొట్టారు.