PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) థాయ్లాండ్ (Thailand) పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ థాయ్ రాజధాని బ్యాంకాక్ (Bangkok) చేరుకున్నారు.
మయన్మార్, థాయ్లాండ్లలో శుక్రవారం 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భూకంపాలు తీవ్ర విలయాన్ని సృష్టించాయి. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తున్న 700
మయన్మార్, బ్యాంకాక్లో సంభవించిన తాజా భూకంపం ప్రపంచ దేశాల ప్రజలను గగుర్పాటుకు గురి చేసింది. ప్రకృతి విపత్తుల్లో భయంకరమైన భూ కంపాలు శతాబ్దాలుగా మానవాళిపై పెను ప్రభావాన్ని చూపి తీరని ఆస్తి, ప్రాణ నష్టాన�
శుక్రవారం వరుస భూ కపంపాలతో వణికిపోయిన మయన్మార్లో శనివారం మరోసారి భూప్రకంపనలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో 4.7 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. కా
మయన్మార్, థాయ్లాండ్ను రెండు భారీ భూకంపాలు (Earthquake) కుదిపేశాయి. శుక్రవారం మధ్యాహ్నం 7.7, 6.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 700 మందికిపైగా మృతిచెందారు. ఇందులో ఒక్క మయ�
వరుస భూకంపాలతో మయన్మార్ (Myanmar) వణికిపోతున్నది. శుక్రవారం మధ్యాహ్నం 12 నిమిషాల వ్యవధిలో 7.7, 6.8 తీవ్రతతో రెండుసార్లు భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి కూడా మరోసారి భూమి కంపించింది.
మయన్మార్, దాని పొరుగున వున్న థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ను భారీ భూకంపాలు వణికించాయి. రిక్టర్ స్కేల్పై 7.7, 6.8 తీవ్రతతో శుక్రవారం మధ్యాహ్నం రెండుసార్లు వెంటవెంటనే ప్రకంపనలు సంభవించాయి.
హైదరాబాద్ నుంచి థాయ్లాండ్లోని ఫుకెట్ నగరానికి విమాన సర్వీస్ ప్రారంభమైంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి విమానం శుక్రవారం టేకాఫ్ అయినట్టు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ప�