థాయ్లాండ్, కంబోడియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దుల పొడవున అనేక ప్రాంతాలలో ఇరుదేశాలకు చెందిన సైనికుల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలలో ఓ సైనికుడితోపాటు 10 మంది థాయ్ పౌరులు మరణించారు.
Cambodia: థాయ్ల్యాండ్, కాంబోడియా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల సైనికులు బోర్డర్ వద్ద ఫైరింగ్ జరిపారు. ప్రాచీన ఆలయం ప్రసాత్ త ముఎన్ తోమ్ వద్ద ఈ ఘటన జరిగింది.
FIFA Rankings : ఈమధ్య కాలంలో చెత్త ఆటకు భారత పురుషుల ఫుట్బాల్ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. ఫిఫా వరల్డ్ ర్యాంకింగ్స్ (FIFA World Rankings)లో మరింత వెనకబడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు స్థానాలు కోల్పోయింది.
అర్జున్, రఘువరన్, మనీషా కొయిరాలా నటించిన 1999 నాటి ఒకే ఒక్కడు సినిమా గుర్తుందా? ఆ సినిమాలో జర్నలిస్టుగా నటించిన అర్జున్ తన టీవీ చానెల్ ఇంటర్వ్యూలో.. సీఎంగా ఉన్న రఘువరన్తో సవాలు చేసి ఒక్కరోజు ముఖ్యమంత్ర�
Thailand PM | థాయ్ల్యాండ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ దేశ ప్రధాని (Thailand PM) పెటంగటార్న్ షినవత్రా (Paetongtarn Shinawatra)పై వేటు పడిన విషయం తెలిసిందే.
ఏఎఫ్సీ మహిళల ఏషియన్ కప్ ఆస్ట్రేలియా 2026 క్వాలిఫయర్స్ టోర్నీకి భారత జట్టును ఎంపిక చేశారు. సోమవారం 24 మందితో ప్రకటించిన భారత జట్టులో తెలంగాణ యువ ఫుట్బాలర్ గుగులోతు సౌమ్య చోటు దక్కించుకుంది.
థాయ్లాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి శుక్రవారం బయల్దేరిన ఎయిరిండియా ఏఐ 379 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో బయల్దేరిన కాసేపటికే ఈ విమానాన్ని అత్యవసరంగా దించేశారు.
Air India flight | ఎయిరిండియా విమానానికి (Air India flight) బాంబు బెదిరింపు (Bomb Threat) మెయిల్ వచ్చింది. థాయ్లాండ్ (Thailand) లోని ఫుకెట్ నుంచి భారత రాజధాని న్యూఢిల్లీ (New Delhi) కి బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దాన్ని థాయ్ ఐ
Womens Asia Cup : మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ షెడ్యూల్ విడుదలైంది. చైనాలోని హంగ్జౌ (Hangzhou) వేదికగా సెప్టెంబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ షురూ కానుంది. 10 రోజుల పాటు జరుగనున్న ఆసియా కప్లో మొత్తం 8 జట్లు టైటిల్ కోసం
Rare reptiles: సరీసృపాల జాతికి చెందిన అరుదైన పాములను ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. థాయిలాండ్ నుంచి వస్తున్న ప్రయాణికుడి నుంచి వాటిని సీజ్ చేశారు.
ప్రతిభకు వయసు అడ్డంకి కాదని నిరూపించాడు అహ్మదాబాద్కు చెందిన వెటరన్ పవర్లిఫ్టర్ లలిత్ పటేల్. థాయ్లాండ్లోని పట్టాయలో జరిగిన ఐబీబీఎఫ్ వరల్డ్ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో లలిత్ మూడు స్వర�
Miss World | హైదరాబాద్ వేదికగా జరిగి మిస్ వరల్డ్ 2025 పోటీల్లో థాయ్లాండ్కు చెందిన సుచాత ఓపల్ చువాంగ్శ్రీ 107 మంది అందగత్తెలను ఓడించి టైటిల్ను గెలించింది. 21 సంవత్సరాల వయసులోనే సుచాత ఈ ఘనత సాధించింది. థాయ్లాం
Tiger | థాయ్లాండ్ (Thailand) పర్యటనకు వెళ్లిన ఓ భారతీయుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అక్కడి ఫేమస్ టైగర్ కింగ్డమ్ (Tiger Kingdom)లో పులి (Tiger) అతడిపై దాడి చేసింది.