Covid 19 Treatment | కరోనా వైరస్కు చికిత్స (Covid 19 Treatment) తీసుకున్న ఓ పసికందు కళ్లు (Eyes) అసాధారణ రీతిలో ముదురు నీలి రంగులోకి మారాయి. ఈ ఘటన థాయ్లాండ్ (Thailand)లో వెలుగులోకి వచ్చింది.
కథానాయిక అంజలి ఓ వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ శిష్యుడు మైఖేల్ మిలన్..అంజలి ప్రధాన పాత్రలో ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. విశేషమేమిటంటే ఇందులో ఓ �
మహిళల హాకీ ఆసియా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఒమన్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 7-2తో థాయ్లాండ్ను చిత్తుచేసింది.
రాష్ర్టానికి చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ కంట్రోల్ఎస్..థాయ్లాండ్లో తన తొలి డాటా సెంటర్ను ప్రారంభించింది. నేషనల్ టెలికం పబ్లిక్ కంపెనీ(ఎన్టీ)తో కలిసి ఏర్పాటు చేసిన ఈ డాటా సెంటర్ 150 మెగావాట్ల కెప
బ్యాంకాక్(థాయ్లాండ్) వేదికగా జరిగిన అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్షిప్లో భారత బృందం 36 పతకాలతో అదరగొట్టింది. వివిధ కేటగిరీల్లో బరిలోకి దిగిన మన ప్లేయర్లు ఏడు స్వర్ణాలు సహా పది రజతాలు, 19 కాంస్య పతకాలు �
థాయ్లాండ్ ఓపెన్లో భారత షట్లర్ల జోరు కొనసాగుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో అంతగా అనుభవం లేకపోయినా కిరణ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్లో కిరణ్ 21-11, 21-19 తేడాతో వెంగ్హాంగ్�
థాయ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక సత్తాచాటుతున్నది. వైదేహి చౌదరీతో కలిసి రష్మిక టోర్నీలో క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది.
Men's Junior Asia Cup | హాకీ మెన్స్ జూనియర్ ఆసియా కప్లో భారత జట్టు ఓటమి అన్నదే లేకుండా విజయాలతో దూసుకుపోతున్నది. ఇప్పటికే ఈ టోర్నీలో చైనీస్ తైపీ, జపాన్ జట్లను భారత్ ఓడించింది. పాకిస్థాన్తో మ్యాచ్ను 1-1 గోల్స్తో
పొదుపు పేరిట పోంజి స్కీమ్తో ఆన్లైన్లో మోసానికి పాల్పడిన దంపతులకు థాయిలాండ్ క్రిమినల్ కోర్టు ఒక్కొక్కరికి 12,640 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. వాంటనీ తిప్పావెత్, ఆమె భర్త మేతి చిన్�
చీకటి సామ్రాజ్యాన్ని నిర్మించి అక్రమ వ్యాపారాలు చేస్తూ థాయిలాండ్లో పోలీసులకు పట్టుబడిన చీకోటి ప్రవీణ్ను దేశ బహిషరణ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.
Viral Post | భార్య కారు దిగిన విషయాన్ని భర్త గమనించలేదు. కారులోని వెనుక సీటులో ఆమె నిద్ర పోతున్నదని అతడు భావించాడు. దీంతో కారును డ్రైవ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే రోడ్డు వద్దకు వచ్చిన భార్య, భర్తత
ఆసియా ఓషియానియా గ్రూప్-1 బిల్లీ జీన్కింగ్ కప్ టోర్నీలో భారత్ 2-1తో థాయిలాండ్పై గెలుపొందింది. స్టార్ ప్లేయర్ అంకిత రాణా రెండు మ్యాచ్లు గెలుపొంది ఇండియాకు విజయాన్ని అందించింది. తొలి మ్యాచ్లో రుతు�
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజులపాటు ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ (ఐసీఆర్బీవో) సదస్సు జరుగబోతున్నది.