TGPSC JL | రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఖాళీగా ఉన్న 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయా పరీక్షలకు సంబంధించిన ఫలితాలను టీజీపీఎస్సీ సోమవారం సాయంత్రం విడ�
రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో తప్పులు దొర్లాయని గ్రూప్-1 అభ్యర్థులు ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రాథమిక కీలో ఈ తప్పులు వచ్చినా వాటిని టీజీపీఎస్సీ అధికారుల�
టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీ కోసం జూన్ 9న 31 జిల్లాల్లో నిర్వహించిన ఈ పరీక్షలో 1:50 నిష�
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ (TGPSC) విడుదల చేసింది. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించారు.
నిరుద్యోగులను ఎప్పటినుంచో ఊరిస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు త్వరలో రానున్నాయి. వారంలోగా ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్�
నిరుద్యోగుల ఉద్యమ సెగ సర్కారుకు గట్టిగానే తగిలినట్లుంది. ఇన్నాళ్లూ బెట్టుచేసిన రేవంత్ సర్కారు ఓ అడుగు దిగివచ్చింది. డీఎస్సీ లేదా గ్రూప్-2 (Group-2) పరీక్షల్లో ఏదో ఒకటి వాయిదా వేసే దిశగా ముందుకుపోతున్నది. అయ�
కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలికావొద్దని, నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్లు రద్దయి ఉద్యోగాల భర్తీ నిలిచిపోయి నిరుద్యోగులు మరింత నష్టపోతారన�
ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ వద్ద శుక్రవారం ముట్టడి కార్యక్రమం కొనసాగుతుంటే.. మరోపక్క గ్రూప్-4 ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం అభ్యర్థు లు వచ్చారు.
డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలోని నిరుద్యోగులు కదం తొక్కారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. ముందస్తు అరెస్టులకు వెరవలేదు.
నిరుద్యోగులపై నగర పోలీసులు విరుచుకుపడ్డారు. తమ ప్రతాపాన్ని చూపారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరుద్యోగులు శుక్రవారం టీజీపీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) కార్యాలయం ముట్టడికి పిలుపుని�
ఉద్యోగాల కోసం కాంగ్రెస్ సర్కారుపై చావో, రేవో తేల్చుకుంటాం.. ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాడుతాం.. అమలు చేయకుంటే ఆ ప్రభుత్వం గద్దె దిగేదాకా పోరుబాట వీడబోము.. అని నిరుద్యోగులు ప్రతినబూనారు.