టీజీపీఎస్సీ నిరుద్యోగ మార్చ్ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ముం దస్తు అరెస్టులు చేపట్టారు. నిరుద్యోగులు, బీఆర్ఎస్, యువజన, విద్యార్థి సంఘాల నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు.
అక్రమ అరెస్టులతో నిరుద్యోగుల ఉద్యమా న్ని ఆపలేరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబి తా ఇంద్రారెడ్డి చెప్పా రు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి ఎందుకివ్వలేదో నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చే�
‘హామీలిచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, డిమాండ్ల సాధనే లక్ష్యంగా టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలిపేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎకడికకడ
ప్రభుత్వోద్యోగాల భర్తీ కోసం విద్యార్థి, యువజన సంఘాలు పోరుబాట పట్టాయి. ‘నిరుద్యోగుల మార్చ్', టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సన్నద్ధమయ్యాయి.
నిరుద్యోగులపై నగర పోలీసులు విరుచుకుపడ్డారు. తమ ప్రతాపాన్ని చూపారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరుద్యోగులు శుక్రవారం టీజీపీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) కార్యాలయ ముట్టడికి పిలుపునిచ�
‘గ్రూప్ పోస్టుల సంఖ్య పెంచాలి.. గ్రూప్-1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి పాటించాలి.. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.. మెగా డీఎస్సీ ఇవ్వాలి.. జీవో 46 రద్దు చేయాలి.
నిరుద్యోగుల సమస్యలపై విద్యార్థి నేతలు కదంతొక్కగా అడుగడుగునా నిర్బంధం కొనసాగింది. న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్లోని టీజీపీఎస్సీ ముట్టడికి సిద్ధమైన బీఆర్ఎస్వీ, బీజేవైఎం, ఏబీవీపీ సహా ఇతర విద్యార్థ�
Telangana | ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. స్వార్థపూరిత శక్తుల �
తమ సమస్యల పరిష్కారం కోసం టీజీపీఎస్సీ వద్ద నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అరెస్టు చేయడం అమానుషమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమా�
నిరుద్యోగలు మార్చ్లో భాగంగా టీజీపీఎస్ను ముట్టడించిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఖండిచారు.
గ్రూప్ పోస్టుల సంఖ్య పెంపు, గ్రూప్1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి పాటించాలి, జాబ్ క్యాలెండర్, జీవో 46 రద్దు వంటి డిమాండ్లతో నిరుద్యోగులు పోరుబాటపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని టీజీపీఎస్సీ (TGPSC) కార్యాల�
గ్రూప్ పోస్టుల సంఖ్య పెంచాలి.. గ్రూప్1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి పాటించాలి.. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.. మెగా డీఎస్సీ ఇవ్వాలి.. జీవో 46 రద్దు చేయాలి.. నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలి.. తదితర డిమాండ్ల సాధన
నిరుద్యోగుల పోరుబాటతో ఒకవైపు రాష్ట్రం అట్టుడుకుతుంటే.. ప్రభుత్వం తన మంకుపట్టు వీడటం లేదు. నోటిఫికేషన్ల ప్రకారమే గ్రూప్స్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టేందుకు ముందుకు సాగుతున్నది.