T SAT | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుల కోసం టీ-శాట్ ప్రత్యేక పాఠాలు ప్రసారం చేయనుంది. మెయిన్స్ పరీక్షల నిమిత్తం 750 ఎపిసోడ్స్ సిద్ధం చేసింది.
రాష్ట్రంలో మరో 1,154 ‘కేసీఆర్ ఉద్యోగాలకు’ అభ్యర్థులు ఎంపికయ్యారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్(ఏఈఈ) ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు టీజీపీఎస్సీ అధికారులు విడుదల చేశా
Group-4 | సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన గ్రూప్-4 దివ్యాంగుల అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్నికోలస్ శనివారం ఒక ప్రకటనలో త�
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో శిశు అభివృద్ధి ప్రాజెక్టు గ్రేడ్-1 అధికారుల (సీడీపీవో) రాత పరీక్షను రద్దు చేయడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. సీడీపీవో పరీక్షల రద్దు విషయంలో టీజీపీఎస్�
నిరుద్యోగుల పోరాటాలకు ఎట్టకేలకు దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసింది. ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలను డిసెంబర్ నెలలో నిర్వహిస్తామని ప్రకటించింది. త్వరలోనే కొత్�
టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు గురువారం సుమారు 50 మంది నిరుద్యోగ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు జరిపిన చర్చల్లో ఈ విషయం తేటతె�
రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా సోమవారం సచివాలయాన్ని ముట్టడించగా, మంగళవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరుద్యోగులు ధర్నా చేశారు.
దీక్ష చేస్తున్న ముగ్గురిలో ఏ ఒక్కరూ పరీక్ష రాయడం లేదు. ఏ పరీక్షరాయనోళ్లు, ఏ ఉద్యోగానికి పోటీపడనోళ్లు పరీక్షల వాయిదా కోసం దీక్ష చేస్తున్నరు. ఓ కోచింగ్ సెంటర్ యాజమానే నిరాహార దీక్షకు దిగిండు.