గ్రూప్-1 మెయిన్ హాల్టికెట్లను 14న విడుదల చేయనున్న ట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. పరీక్ష కు ఒక రోజు ముందు(ఈ నెల 21) వరకు హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు.
TGPSC | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో త్వరలోనే హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 14న టీజీఎస్పీఎస్సీ అధికారిక వెబ్స
Group-1 | గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రూప్-1 నోటిఫికేషన్పై దాఖలైన వివిధ పిటిషన్ల విచారణను హైకోర్టు పూర్తి చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు.
జూనియర్ లెక్చరర్ (జేఎల్), గ్రూప్ 4 పరీక్షల తుది ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు అభ్యర్థులు గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు.
తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాల్లో పసలేదని.. అంతా డొల్లేనని టీజీపీఎస్సీ తేల్చింది. ఈ పుస్తకాలు పోటీపరీక్షలకు పనికిరావని, వీటిని ప్రామాణికంగా తీసుకోలేమని పేర్కొన్నది.
పరీక్షల నిర్వహణలో గత వైఫల్యాల నుంచి టీజీపీఎస్సీ తప్పులు సరిదిద్దుకోవడంలేదని, అదే విధమైన నిరక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నదంటూ మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి.
ఒకే హాల్టికెట్తో అన్ని గ్రూప్-1 మెయిన్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. మొదటి పరీక్షకు ఏ హాల్టికెట్ను వినియోగించారో దాన్నే మొత్తం పరీక్షలకు వినియోగించాలి. ఎందుకంటే ప్రతిరోజు హాల్టికెట్పై అభ్య�
ఉద్యోగాల కోసం ఏడేండ్లుగా ఎదురుచూస్తున్న గురుకుల పీఈటీ అభ్యర్థుల భవిష్యత్తు రోజురోజుకు అయోమయంలో పడుతున్నది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ము గిసినప్పటికీ తుది ఫలితాలు ఇవ్వడంలో టీజీపీఎస్సీ నిర్లక్ష్యంగా వ్య