గ్రామాలను దిగ్బంధించి, స్థానికులను అరెస్టు చేసి కంపెనీలు ఎలా పెడుతారని టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ప్రశ్నించారు. ఒకవేళ కంపెనీలు పెట్టినా వాటిని నడుపగలరా అని నిలదీశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసే టీజీపీఎస్సీ త్వరలోనే సగం ఖాళీకానుంది. కమిషన్ చైర్మన్ మహేందర్రెడ్డి 62 ఏండ్లు పూర్తి చేసుకోనుండటంతో ఆ పదవి నుంచి రిటైర్మెంట్ పొందనున్నారు.
TGPSC | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకానికి సోమవారం సాయంత్రం విడుదలైంది. నవంబర్ 20న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.
గ్రూప్-3 పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించనుంది. తాజాగా దీనికి సంబంధించిన హాల్టికెట్లను విడుదల చేసింది.
‘ఉద్యోగాలు భర్తీ చేసే పబ్లిక్ సర్వీస్ కమిషనే సగం ఖాళీగా ఉన్నది. మేం పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. కొత్త పోస్టులను మంజూరు చేస్తాం’ ఇదీ సీఎం రేవంత్రెడ్డి గతంలో చెప్పిన మాటలు. �
కోర్టులో ఉన్న కేసుల కారణంగా టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ రాసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆయా కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే మెయిన్స్ పరీక్షలను మరోసారి నిర్వహిస్తారన్న ప్రచ�
Group-4 | గ్రూప్ -4 తుది ఫలితాల కోసం అభ్యర్థులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష జరిగి ఇప్పటికి 500 రోజులు పూర్తికావొస్తున్నా నియామకాలు పూర్తికాకపోవడంతో అభ్యర్థులు లేఖల (లెటర్ క్యాంపేయిన్) ద్వార
గ్రూప్ -1 జవాబు పత్రాల మూల్యాంకనంపై టీజీపీఎస్సీ కీలక నిర్ణ యం తీసుకున్నది. ఒక జవాబుపత్రాన్ని ఇద్దరు ప్రొఫెసర్లతో మూల్యాంకనం చే యించనుంది. ఇద్దరు వేసిన మార్కులను పరిగణనలోకి తీసుకుని సరాసరిగా మా ర్కులేసి
రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ బెటాలియన్ల కానిస్టేబుల్స్ భార్యలు, వారి కుటుంబసభ్యులు శుక్రవారం సచివాలయాన్ని ముట్టడించారు. తమ భర్తలకు వెట్టిచాకిరి నుంచి విముక్�
తీవ్ర వ్యతిరేకత, ఉద్రిక్తతల నడుమ ప్రారంభమైన గ్రూప్-1 మెయిన్స్ (Group-1 Mains) పరీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. రెండు రోజులు ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు.. బుధవారం పేపర్-2 (హిస్టర్, కల్చర్, జాగ్రఫీ) పరీక్ష జరుగను
Group-1 Mains | గ్రూప్1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఉత్తర్వుల జారీకి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్పై జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అయితే గ్రూప్-1 ఫ�