తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17, 18న నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష సజావుగా ముగిసింది. పేపర్-3 పరీక్ష సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు జరిగింది. నల్లగొండ జిల్లాలో నల్లగొండ, �
గ్రూప్-3 పరీక్ష సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మంచిర్యాల జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఆఖరి రోజు 8,185 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ఆర్బీహెచ్వీ, ఎస్ఆర్డీజీ పాఠశాలల్లోని ప�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సజావుగా జరిగింది. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్ష నిర్వహించగా తొలిరోజు సగం మంది �
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గ్రూప్-3 పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన పరీక్షలకు అభ్యర్థులను నిర్ణీత సమయంలోనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించి, తర్వాత గేట్లు మూసేశారు. రంగారెడ్డి జిల్లాలో 56
Group-3 | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తొలి పరీక్ష జరగనుంది. రెండో సెషన్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు కొనసాగనుంది. ఇక మూడో పరీ�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షలు జిల్లాలో నేటి నుంచి రెండు రోజుల పాటు జరుగనున్నాయి. నిర్వహణ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
గ్రూప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. 29 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 10,255 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
ప్రభుత్వ శాఖల్లోని పలు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే గ్రూప్-3 పరీక్షలు ఆది, సోమవారాల్లో జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసింది.
గ్రూప్-4లో భారీగా పోస్టు లు బ్యాక్లాగ్ అయ్యే అవకాశాలున్నా యి. 2వేలకు పైగా ఉద్యోగాలు భర్తీకాకుం డా మిగలనున్నాయి. ప్రభుత్వం తీసుకు న్న అనాలోచిత నిర్ణయంతో ఈ పోస్టులు మళ్లీ బ్యాక్లాగ్ అవుతాయని అభ్యర్థు�
Group-3 | ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. గ్రూప్-3 పరీక్షల నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు టీజీపీఎస్సీ అధికారులు వెల్ల�
జూనియర్ లెక్చరర్(జేఎల్) పోస్టుల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎడతెగని తాత్సారం చేస్తున్నది. కొన్ని సబ్జెక్టులకు ఫలితాలు విడుదలైనా, మరికొన్నింటి సబ్జెక్టుల ఫలితాలు విడుదల చేయలేదు.