Group-1 | గ్రూప్-1 పరీక్షలపై న్యాయపోరాటం చేస్తున్న నిరుద్యోగులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓ వైపు హైకోర్టు మెట్లెక్కి పోరాటం చేస్తూనే మరో వైపు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఒక మారు జీవో-29పై స�
గ్రూప్-2 పరీక్షల సమయంలోనే రైల్వే రిక్రూట్మెంట్బోర్డు(ఆర్ఆర్బీ) పరీక్షలున్నాయి. ఒకే రోజు రెండు పరీక్షలుండటంతో ఏ పరీ క్ష రాయలో తెలియక అభ్యర్థులు సతమతమవుతున్నారు.
టీజీపీఎస్సీ గ్రూ ప్-2 పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. డిసెంబర్ 15,16 తేదీల్లో పరీక్షలు నిర్వహించన్నది. ఈ మేరకు గురువారం టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ వివరాలు వెల్లడించారు.
గ్రూప్-2 పరీక్షలకు (Group 2 Exams) సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే పరీక్ష తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ.. వచ్చే నెల 9న హాల్టికెట్లను విడుదల చేయనుంది.
గ్రూప్-4లో ఉద్యోగాలు పొందిన వారికి ఈ నెల 26న నియామకపత్రాలిచ్చే అవకాశముంది. ఇందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17, 18న నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష సజావుగా ముగిసింది. పేపర్-3 పరీక్ష సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు జరిగింది. నల్లగొండ జిల్లాలో నల్లగొండ, �
గ్రూప్-3 పరీక్ష సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మంచిర్యాల జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఆఖరి రోజు 8,185 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ఆర్బీహెచ్వీ, ఎస్ఆర్డీజీ పాఠశాలల్లోని ప�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సజావుగా జరిగింది. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్ష నిర్వహించగా తొలిరోజు సగం మంది �